వార్తలు

  • Home
  • మధ్యాహ్న భోజనం తిని 50 మంది విద్యార్థులకు అస్వస్థత

వార్తలు

మధ్యాహ్న భోజనం తిని 50 మంది విద్యార్థులకు అస్వస్థత

Nov 22,2023 | 16:40

అమరావతి : ఏపీలోని అన్నమయ్య జిల్లాలో విద్యార్థులకు ప్రాణాపాయం తప్పింది. సకాలంలో అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో విద్యార్థులంతా కోలు కుంటున్నారు. జిల్లాలోని…

అక్బరుద్దీన్‌ ఓవైసీపై కేసు నమోదు

Nov 22,2023 | 16:22

హైదరాబాద్‌: ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఓవైసీపై ఇవాళ సంతోష్‌ నగర్‌లోని పోలీసు స్టేషన్‌లో కేసు బుక్కైంది. ఐపీసీలోని 353తో పాటు ఇతర కొన్ని సెక్షన్ల కింద కేసును…

పార్ట్‌ టైం జాబ్‌ పేరుతో మోసం..

Nov 22,2023 | 16:19

హైదరాబాద్‌: కూకట్‌ పల్లి లో పని చేస్తున్న ఓ డాక్టర్‌ కొండాపూర్‌ లో నివసిస్తున్నాడు. అతనికి పార్ట్‌ టైం జాబ్‌ ఆఫర్‌ పేరుతో టెలిగ్రామ్‌ లో గుర్తు…

ఉరేసుకుని బాలిక మృతి

Nov 22,2023 | 16:16

ప్రజాశక్తి-పాలకొల్లు : పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజ తూర్పులో 15ఏళ్ల బాలిక ఉరివేసుకుని మృతి చెందింది. ప్రేమ వ్యవహారంగా పోలీసులు భావిస్తున్నారు. కోనసీమ జిల్లా…

మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి గిరిజనుడికి గాయాలు..

Nov 22,2023 | 16:15

చర్ల: సరిహద్దు ఛత్తీస్‌ ఘడ్‌ బీజాపూర్‌ జిల్లా,పామేడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోగల ధర్మవరం గ్రామానికి చెందిన సబ్కా చంద్రయ్య మంగళవారం ఉదయం చేపలకు వల వేయడానికి వెళుతుండగా…

తొలగించిన చోటే దళితులకు ఇళ్లు నిర్మించాలి

Nov 22,2023 | 16:13

సీపీఎం నగర కార్యదర్శి డిమాండ్ 25న మున్సిపల్ అఫీస్ వద్ధ ధర్నా ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : బొగ్గుల దిబ్బ దళితుల ఇళ్లు తొలగించిన చోటే ఇల్లు నిర్మించి…

ఇండియా బుక్ రికార్డులో చిత్తూరు యువకుడు

Nov 22,2023 | 16:10

ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్: నీటిపై ఎలాంటి చలనం లేకుండా నాలుగు గంటలపాటు ఉంటూ ఇండియా బుక్ రికార్డును చిత్తూరుకు చెందిన యువకుడు విశాక్ సొంతం చేసుకున్నాడు. దేశ విదేశాల్లో…

ఈనెల 24న జగన్‌ బెయిల్‌ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ

Nov 22,2023 | 16:09

ఢిల్లీ: సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి బెయిల్‌ రద్దు వ్యవహారంలో ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌.. సుప్రీంకోర్టులో ఈ నెల 24న (శుక్రవారం) విచారణకు రానుంది. అక్రమాస్తుల…

అసైన్డ్‌ భూములున్న వారికి యాజమాన్య హక్కులు కల్పిస్తాం: కేటీఆర్‌

Nov 22,2023 | 16:08

చౌటుప్పల్‌: కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే తెలంగాణ అంధకారమేనని బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డికి మద్దతుగా ఆయన…