వార్తలు

  • Home
  • తక్షణం కాల్పుల విరమణ ప్రకటించండి : గాజాపై బ్రిక్స్‌సమావేశంలో జిన్‌పింగ్‌ పిలుపు

వార్తలు

తక్షణం కాల్పుల విరమణ ప్రకటించండి : గాజాపై బ్రిక్స్‌సమావేశంలో జిన్‌పింగ్‌ పిలుపు

Nov 22,2023 | 12:07

సమావేశానికి మోడీ గైర్హాజరు జోహానెస్‌బర్గ్‌ : ఇజ్రాయిల్‌-పాలస్తీనా యుద్ధంలో తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని చైనా అధ్యక్షులు సీ జిన్‌పింగ్‌ మంగళవారం పిలుపునిచ్చారు. గాజాపై మంగళవారం జరిగిన…

జనవరి 12న విద్యార్థుల పార్లమెంట్‌ మార్చ్‌

Nov 21,2023 | 21:19

ఫిబ్రవరి 1న చెన్నైలో ఐక్య ర్యాలీ మోడీ సర్కార్‌ను గద్దె దించాలి ఎన్‌ఇపిని తిప్పికొట్టాలి 16 విద్యార్థి సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ పిలుపు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో…

మత్స్యకారులకు అండగా ఉంటాం- ఒఎన్‌జిసి పరిహారం పంపిణీలో సిఎం

Nov 21,2023 | 21:13

ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :మత్స్యకారులకు రాష్ట్రప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మంగళవారం ఒఎన్‌జిసి పైపులైన్‌ వల్ల జీవనోపాధి…

8 నుంచి అంగన్‌వాడీల నిరవధిక సమ్మె – యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు బేబిరాణి

Nov 21,2023 | 20:20

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి:తమ సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్‌ ఎనిమిది నుంచి అంగన్‌వాడీలు రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌…

రాజకీయ పార్టీలు మౌనం వీడాలి- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

Nov 21,2023 | 20:32

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం):వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ విషయమై రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు మౌనం వీడాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ,…

విశ్వవిద్యాలయాల నుండి నాయకులు తయారవ్వాలి – ఎంపి విజయసాయి రెడ్డి

Nov 21,2023 | 20:26

– ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అర్కిటెక్చర్‌ భవనం ప్రారంభం ప్రజాశక్తి – ఎఎన్‌యు ( గుంటూరు జిల్లా):విశ్వవిద్యాలయాల నుంచి దేశ భవిష్యత్తు నిర్దేశించే నాయకులు, పాలకులు తయారవ్వాలని…

ఇంజనీర్లు మోక్షగుండం స్ఫూర్తి తో సాగాలి : పీడిక రాజన్న దొర

Nov 21,2023 | 17:25

ప్రజాశక్తి – ఎంవిపీ కాలనీ: భారతరత్న , మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు అమోఘం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. ఎంవిపీ కాలనీ…

గాజా స్కూల్‌పై ఇజ్రాయిల్‌ మారణకాండను ఖండించిన ఇరాన్‌

Nov 21,2023 | 17:19

టెహ్రాన్‌ : ఇటీవల గాజాలోని ఓ స్కూల్‌పై ఇజ్రాయిల్‌ జరిపిన మారణకాండను ఇరాన్‌ ఖండించింది. ఈ దాడిని ఖండిస్తూ ఇరాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల…

మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ డిసెంబర్‌ 11 వరకు పొడిగింపు

Nov 21,2023 | 16:30

  న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఆరెపణలెదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా జ్యుడిషయిల్‌ కస్టడీని ఢిల్లీ రూస్‌ అవెన్యూ కోర్టు మంగళవారం డిసెంబర్‌ 11 వరకు…