రాష్ట్రంలో దొంగలు పడ్డారు
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి రాష్ట్రంలో దొంగలు పడ్డారని, కాకినాడలో బందిపోటు దొంగ ఉన్నాడని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. శనివారం రాత్రి ఆయన కాకినాడలో నిర్వహించిన రోడ్డు షోలో…
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి రాష్ట్రంలో దొంగలు పడ్డారని, కాకినాడలో బందిపోటు దొంగ ఉన్నాడని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. శనివారం రాత్రి ఆయన కాకినాడలో నిర్వహించిన రోడ్డు షోలో…
ప్రజాశక్తి-తాళ్లపూడి మండలంలోని తాళ్లపూడి ప్రక్కలంక పైడిమెట్ట గ్రామాల్లో శనివారం రాజమహేంద్రవరం వైసిపి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసిపి అభ్యర్తి తలారి…
ప్రజాశక్తి – కాకినాడ, పిఠాపురం, పెద్దాపురంకాకినాడ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ను శనివారం ప్రారంభించారు. స్థానిక పిఆర్ ప్రభుత్వ…
న్యాయవిజ్ఞాన సదస్సులో మాట్లాడుతున్న జడ్జి సాయి కృష్ణ ప్ర్రజాశక్తి-గోపాలపురం ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, ఉచిత న్యాయ సలహాలకు మండల లీగల్ సర్వీస్ ను…
సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్, సిపిఎం నాయకులు బిజెపి పొత్తు, తొత్తు పార్టీలను ఓడించాలి ‘ఇండియా’ ఫోరం అభ్యర్థులను గెలిపించాలి కాంగ్రెస్, సిపిఎం నాయకుల పిలుపు ప్రజాశక్తి –…
మాట్లాడుతున్న పరిమళ, శ్రీదేవి ప్రజాశక్తి- లావేరు రాష్ట్రంలో మళ్లీ రెండోసారి వైసిపి ప్రభుత్వాన్నే గెలిపించాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే, విజయనగరం ఎంపీ భార్యలు గొర్లె పరిమళ, బెల్లనా శ్రీదేవిలు…
ఫిర్యాదు చేస్తున్న కీర్తికుమార్ టెక్కలి రూరల్ : స్థానిక డిగ్రీ కళాశాల దగ్గర ఎన్నికలు పోస్టల్ బ్యాలెట్ జరుగుతున్న సమయంలో ఓ పత్రిక విలేకరి కీర్తికుమార్పై కానిస్టేబుల్…
ప్రచారం చేస్తున్న వైసిపి నాయకులు ప్రజాశక్తి- కవిటి సంక్షేమ పాలనకు చిరునామాగా వైసిపి నిలుస్తోందని మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, ఎంపిపి ప్రతినిధి కడియాల ప్రకాష్ అన్నారు.…
పజాశక్తి-నాగులుప్పలపాడు : పేదల సంక్షేమమే ముఖ్య మంత్రి జగన్ మోహన్రెడ్డి థ్యేయమని వైసిపి సంతనూతల పాడు నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు.…