జిల్లా-వార్తలు

  • Home
  • రాష్ట్రంలో దొంగలు పడ్డారు

జిల్లా-వార్తలు

రాష్ట్రంలో దొంగలు పడ్డారు

May 4,2024 | 23:36

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి రాష్ట్రంలో దొంగలు పడ్డారని, కాకినాడలో బందిపోటు దొంగ ఉన్నాడని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. శనివారం రాత్రి ఆయన కాకినాడలో నిర్వహించిన రోడ్డు షోలో…

గ్రామాల్లో వైసిపి అభ్యర్థుల రోడ్‌ షో

May 4,2024 | 23:35

ప్రజాశక్తి-తాళ్లపూడి మండలంలోని తాళ్లపూడి ప్రక్కలంక పైడిమెట్ట గ్రామాల్లో శనివారం రాజమహేంద్రవరం వైసిపి ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌, కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసిపి అభ్యర్తి తలారి…

పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రారంభం

May 4,2024 | 23:35

ప్రజాశక్తి – కాకినాడ, పిఠాపురం, పెద్దాపురంకాకినాడ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ను శనివారం ప్రారంభించారు. స్థానిక పిఆర్‌ ప్రభుత్వ…

చట్టాలపై అవగాహన ఉండాలి

May 4,2024 | 23:32

న్యాయవిజ్ఞాన సదస్సులో మాట్లాడుతున్న జడ్జి సాయి కృష్ణ ప్ర్రజాశక్తి-గోపాలపురం ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, ఉచిత న్యాయ సలహాలకు మండల లీగల్‌ సర్వీస్‌ ను…

స్వప్రయోజనాల కోసం రాష్ట్రం తాకట్టు

May 4,2024 | 23:23

సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌, సిపిఎం నాయకులు బిజెపి పొత్తు, తొత్తు పార్టీలను ఓడించాలి ‘ఇండియా’ ఫోరం అభ్యర్థులను గెలిపించాలి కాంగ్రెస్‌, సిపిఎం నాయకుల పిలుపు ప్రజాశక్తి –…

మరోసారి అవకాశం ఇవ్వండి

May 4,2024 | 23:19

మాట్లాడుతున్న పరిమళ, శ్రీదేవి ప్రజాశక్తి- లావేరు రాష్ట్రంలో మళ్లీ రెండోసారి వైసిపి ప్రభుత్వాన్నే గెలిపించాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే, విజయనగరం ఎంపీ భార్యలు గొర్లె పరిమళ, బెల్లనా శ్రీదేవిలు…

డిఎస్‌పికి ఫిర్యాదు

May 4,2024 | 23:17

ఫిర్యాదు చేస్తున్న కీర్తికుమార్‌ టెక్కలి రూరల్‌ : స్థానిక డిగ్రీ కళాశాల దగ్గర ఎన్నికలు పోస్టల్‌ బ్యాలెట్‌ జరుగుతున్న సమయంలో ఓ పత్రిక విలేకరి కీర్తికుమార్‌పై కానిస్టేబుల్‌…

సంక్షేమ పాలనకు చిరునామా వైసిపి

May 4,2024 | 23:15

ప్రచారం చేస్తున్న వైసిపి నాయకులు ప్రజాశక్తి- కవిటి సంక్షేమ పాలనకు చిరునామాగా వైసిపి నిలుస్తోందని మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌, ఎంపిపి ప్రతినిధి కడియాల ప్రకాష్‌ అన్నారు.…

పేదల సంక్షేమమే థ్యేయం : మేరుగ

May 4,2024 | 23:14

పజాశక్తి-నాగులుప్పలపాడు : పేదల సంక్షేమమే ముఖ్య మంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి థ్యేయమని వైసిపి సంతనూతల పాడు నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు.…