పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పి
సాలూరు : మండలంలోని కొటియా గ్రామాల్లో గల పోలింగ్ కేంద్రాలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం పరిశీలించారు. నేరెళ్ళవలసలో గల పోలింగ్ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసి…
సాలూరు : మండలంలోని కొటియా గ్రామాల్లో గల పోలింగ్ కేంద్రాలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం పరిశీలించారు. నేరెళ్ళవలసలో గల పోలింగ్ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసి…
సాలూరు : మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు రూ.21వేల వేతనాన్ని ప్రభుత్వం చెల్లిస్తూ శుక్రవారం ప్రభుత్వ ఆదేశాలను విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఎపి మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్…
ప్రజాశక్తి-విజయనగరం : రాష్ట్రంలోని అన్ని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల నమోదు కోసం మార్చి 1వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే చేపట్టిందని, జిల్లాలోని…
పార్వతీపురం : మధ్యతరహా, చిన్న, సూక్ష్మ పరిశ్రమలు (ఎంఎస్ఎంఇ) సర్వే శుక్రవారం ప్రారంభమైంది. కలెక్టర్ నిశాంత్ కుమార్ సర్వే వివరాల పోస్టర్ను శుక్రవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు.…
పార్వతీపురంరూరల్ : ఇంటర్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా, విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.…
పార్వతీపురం : రానున్న లోక్సభ, శాసన సభ సాధారణ ఎన్నికల్లో విభిన్న ప్రతిభావంతులు ఓటు హక్కును వినియోగించుకోవడంలో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు స్వీప్…
పార్వతీపురం : రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుటకు, ఓటరు నిర్బయంగా ఓటు హక్కును వినియోగించుకొనేందుకు కావాల్సిన ఏర్పాట్లను సిద్ధం…
పార్వతీపురం : రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుటకు, ఓటరు నిర్బయంగా ఓటు హక్కును వినియోగించుకొనేందుకు కావాల్సిన ఏర్పాట్లను సిద్ధం…
ప్రజాశక్తి-విజయనగరం కోట : విజయనగరంలోని పోలీసు ట్రైనింగ్ కళాశాలకు బిపిఆర్అండ్డి ప్రదానం చేసే కమాండేషన్ డిస్క్ లభించింది. ఈమేరకు గురువారం ఢిల్లీలో పిటిసి ప్రిన్సిపాల్ టి.ఆనంద్బాబుకు బిపిఆర్అండ్డి…