జిల్లా-వార్తలు

  • Home
  • కమలంలో కాక..!

జిల్లా-వార్తలు

కమలంలో కాక..!

Mar 28,2024 | 15:29

           అనంతపురం ప్రతినిధి : టిడిపి, జనసేనతో కలసి సీట్లు సర్ధుబాటు చేసుకున్న బిజెపిలో టిక్కెట్ల కాక పుట్టిస్తున్నాయి. గత ఎన్నికల్లో…

అర్చకులపై దాడి అమానుషం

Mar 28,2024 | 00:03

ప్రజాశక్తి – రేపల్లె శివాలయ అర్చకులపై దాడి అమానుషమని బ్రాహ్మణ సంక్షేమ సమైక్య సభ్యులు సివి మోహనరావు పేర్కొన్నారు. కాకినాడ శివాలయంలో సోమవారం రాత్రి విధులు నిర్వహిస్తున్న…

దిష్టిబొమ్మల్లా శిలాఫలకాలు

Mar 28,2024 | 00:03

అటకెక్కిన చిల్లపేట పెద్దచెరువు సుందరీకరణ.. ఎండమావిగా ట్యాంక్‌ బండ్‌ తరహా అభివృద్ధి నాడు గంటా, నేడు ముత్తంశెట్టి హామీలు ఉత్తుత్తివే ప్రజాశక్తి -తగరపువలస : జివిఎంసి ఒకటోవార్డు…

హామీలతో మోసం చేయడానికి సిద్ధమా? జగన్‌రెడ్డి : ఎమ్మెల్యే ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్

Mar 28,2024 | 00:02

ప్రజాశక్తి – పంగులూరు ముప్పవరంలోని టిడిపి కార్యాలయం నందు చక్రాయపాలెం, గోపాలపురం, సింగరకొండపాలెం, కొత్త రెడ్డిపాలెం, చిన్నకొత్తపల్లి, శ్రీనివాస నగర్, శంఖవరప్పాడు, మైలవరం, వెంపరాల గ్రామల్లోని టిడిపి…

విద్యున్నతి ప్రతిభావేతనం జాబితా విడుదల

Mar 27,2024 | 23:56

ప్రజాశక్తి – పంగులూరు విద్యున్నతి ఫౌండేషన్ ద్వారా ప్రతిభా ఉపకార వేతనాల జాబితాను ఫౌండేషన్ డైరెక్టర్ దూళిపాళ్ల వీరనారాయణ బుధవారం విడుదల చేశారు. జాగర్లమూడివారిపాలెం, ముప్పవరం గ్రామాల…

మనుషుల్లో మానవతా దృక్పథం నెలకొల్పాలి

Mar 27,2024 | 23:56

ఎయులో థార్మిక విజ్ఞాన పరిణామంపై జాతీయ సదస్సులో ఆచార్య రెమిరజని ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ : మానవ సమాజంలో మత విశ్వాసాలకంటే మానవతా దృక్ఫధం నెలకొల్పాలిన ఆవశ్యకత…

స్టీల్‌ప్లాంట్‌ త్రిఫ్ట్‌ అండ్‌ క్రెడిట్‌ సొసైటీ బడ్జెట్‌కు మహాజన సభ ఆమోదం

Mar 27,2024 | 23:53

ప్రజశక్తి-ఉక్కునగరం :విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ త్రిఫ్ట్‌ అండ్‌ క్రెడిట్‌ సొసైటీ 59వ మహాజనసభ బుధవారం స్టీల్‌క్లబ్‌ ఆడిటోరియంలో జరిగింది. సొసైటీ ఉపాధ్యక్షుడు కె.ఆనంద్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన మహాసభలో ముందుగా…

బీసీ నాయకుల ఆత్మీయ సదస్సు

Mar 27,2024 | 23:54

ప్రజాశక్తి – సంతనూతలపాడు మండలంలోని పేర్నమిట్టలోని లింగారెడ్డి ఫంక్షన్ హాల్ నందు వైసిపీ బిసి నాయకుల ఆత్మీయ సదస్సు బుధవారం నిర్వహించారు. సదస్సులో మంత్రి డాక్టర్ మేరుగు…

జిప్‌లైన్‌ ఏర్పాటుపై ఆరా

Mar 28,2024 | 15:36

ప్రజాశక్తి -అనంతగిరి:ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహల వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా గిరిజనేత్రుడు జిప్‌లైన్‌ను నిర్మించారనే ఫిర్యాదు మేరకు లీగల్‌ అడ్వైజర్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ కమిషన్‌…