జగనన్న కోసమే రాజీనామా చేసాం
ప్రజాశక్తి-ఉదయగిరి (నెల్లూరు జిల్లా) : జగనన్న గెలుపు కోసం రాజీనామా చేసేందుకు సిద్ధమై రాజీనామాలు చేశామని కొండాయపాలెం పంచాయతీ వాలంటరీలు పేర్కొన్నారు. శుక్రవారం మండలం లోని కొండాయపాలెం…
ప్రజాశక్తి-ఉదయగిరి (నెల్లూరు జిల్లా) : జగనన్న గెలుపు కోసం రాజీనామా చేసేందుకు సిద్ధమై రాజీనామాలు చేశామని కొండాయపాలెం పంచాయతీ వాలంటరీలు పేర్కొన్నారు. శుక్రవారం మండలం లోని కొండాయపాలెం…
ప్రజాశక్తి – రామచంద్రపురం : నియోజకవర్గం లోని నరసరావుపేట, అంబిక పల్లి అగ్రహారం గ్రామాల్లో శుక్రవారం సూపర్6 కార్యక్రమాన్ని ప్రచారం నిర్వహించారు. టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి…
ప్రజాశక్తి-మండపేట : మండపేట మాజీ ఎంపీపీ, వైసీపీ నాయకుడు అడబాల బాబ్జీకి సతీవియోగం కలిగింది. ఆయన భార్య రామలక్ష్మి (45) గురువారం రాత్రి మృతి చెందారు. ఇటీవల…
ఆచంటలో శిక్షణా తరగతుల్లో మాట్లాడుతున్న రిటర్నింగ్ అధికారి పర్యాటకశాఖ రీజనల్ డైరెక్టర్ వి స్వామినాయుడు ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : సాధారణ ఎన్నికలలో పాల్గొనే అధికారులు సిబ్బంది నిష్పక్షపాతంగా…
ప్రజాశక్తి-బూర్జ : తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కులవృత్తుల వారికి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని మాజీ విప్ ఆముదాలవలస నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూన…
పీవో, ఏపీవోల శిక్షణ సదస్సుల్లో జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లిఖార్జున హెచ్చరిక ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : ఎన్నికల కోడ్ నిబంధనలను సక్రమంగా అనుసరించకపోయినా ఉల్లంఘించినా కఠిన చర్యలు…
ప్రజాశక్తి – బి.కొత్తకోట (రాయచోటి-అన్నమయ్య) : మండలం, బడికాయలపల్లి, బీరంగి, బయప్పగారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని 54 మంది గ్రామవాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఈ మేరకు…
ప్రజాశక్తి-కడియం (తూర్పు గోదావరి) : ఎన్నికల్లో మాత్రమే కనిపించే నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కడియం మండల వైసీపీ అధ్యక్షుడు, జేగురుపాడు గ్రామ సర్పంచ్ యాదల…
ప్రజాశక్తి-గుడ్లవల్లేరు (కృష్ణా) : మండల కేంద్రమైన గుడ్లవల్లేరు సంతరోడ్డులోని శ్రీ సాయి విద్యానికేతన్ పాఠశాలలో 22మంది విద్యార్థులకు ఉచితంగా కళ్ళజోళ్ళు శుక్రవారం పంపిణీ చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్…