జిల్లా-వార్తలు

  • Home
  • జగనన్న కోసమే రాజీనామా చేసాం 

జిల్లా-వార్తలు

జగనన్న కోసమే రాజీనామా చేసాం 

Apr 12,2024 | 14:58

ప్రజాశక్తి-ఉదయగిరి (నెల్లూరు జిల్లా) : జగనన్న గెలుపు కోసం రాజీనామా చేసేందుకు సిద్ధమై రాజీనామాలు చేశామని కొండాయపాలెం పంచాయతీ వాలంటరీలు పేర్కొన్నారు. శుక్రవారం మండలం లోని కొండాయపాలెం…

సూపర్ 6 పథకంపై సుభాష్ ప్రచారం

Apr 12,2024 | 14:54

ప్రజాశక్తి – రామచంద్రపురం : నియోజకవర్గం లోని నరసరావుపేట, అంబిక పల్లి అగ్రహారం గ్రామాల్లో శుక్రవారం సూపర్6 కార్యక్రమాన్ని ప్రచారం నిర్వహించారు. టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి…

అడబాల బాబ్జీకి సతీవియోగం

Apr 12,2024 | 14:51

ప్రజాశక్తి-మండపేట :  మండపేట మాజీ ఎంపీపీ, వైసీపీ నాయకుడు అడబాల బాబ్జీకి సతీవియోగం కలిగింది. ఆయన భార్య రామలక్ష్మి (45) గురువారం రాత్రి మృతి చెందారు. ఇటీవల…

నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి 

Apr 12,2024 | 14:44

ఆచంటలో శిక్షణా తరగతుల్లో మాట్లాడుతున్న రిటర్నింగ్ అధికారి పర్యాటకశాఖ రీజనల్ డైరెక్టర్  వి స్వామినాయుడు ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : సాధారణ ఎన్నికలలో పాల్గొనే అధికారులు సిబ్బంది నిష్పక్షపాతంగా…

కులవృత్తి వారికి న్యాయం చేస్తాం

Apr 12,2024 | 14:42

ప్రజాశక్తి-బూర్జ : తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కులవృత్తుల వారికి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని మాజీ విప్ ఆముదాలవలస నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూన…

నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు

Apr 12,2024 | 14:33

పీవో, ఏపీవోల శిక్ష‌ణ స‌ద‌స్సుల్లో జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎ. మ‌ల్లిఖార్జున‌ హెచ్చ‌రిక‌ ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : ఎన్నిక‌ల కోడ్ నిబంధ‌న‌లను స‌క్ర‌మంగా అనుస‌రించ‌క‌పోయినా ఉల్లంఘించినా క‌ఠిన చ‌ర్య‌లు…

వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు

Apr 12,2024 | 14:15

ప్రజాశక్తి – బి.కొత్తకోట (రాయచోటి-అన్నమయ్య) : మండలం, బడికాయలపల్లి, బీరంగి, బయప్పగారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని 54 మంది గ్రామవాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఈ మేరకు…

ఎన్నికల్లో మాత్రమే కనిపించే నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : మండల వైసిపి నేత స్టాలిన్‌

Apr 12,2024 | 14:11

ప్రజాశక్తి-కడియం (తూర్పు గోదావరి) : ఎన్నికల్లో మాత్రమే కనిపించే నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కడియం మండల వైసీపీ అధ్యక్షుడు, జేగురుపాడు గ్రామ సర్పంచ్‌ యాదల…

విద్యార్థులకు ఉచిత కళ్ళజోళ్లు పంపిణీ

Apr 12,2024 | 13:59

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు (కృష్ణా) : మండల కేంద్రమైన గుడ్లవల్లేరు సంతరోడ్డులోని శ్రీ సాయి విద్యానికేతన్‌ పాఠశాలలో 22మంది విద్యార్థులకు ఉచితంగా కళ్ళజోళ్ళు శుక్రవారం పంపిణీ చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్‌…