జిల్లా-వార్తలు

  • Home
  • మిమ్స్‌ ఉద్యోగుల పోరాటానికి పెరుగుతున్న మద్దతు

జిల్లా-వార్తలు

మిమ్స్‌ ఉద్యోగుల పోరాటానికి పెరుగుతున్న మద్దతు

Feb 6,2024 | 21:16

 ప్రజాశక్తి-నెల్లిమర్ల  : సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న మిమ్స్‌ఉద్యోగులకు రోజు రోజుకూ మద్దతు పెరుగు తోంది. బకాయి ఉన్న ఏడు నెలల డిఎ చెల్లించాలని, సస్పెండ్‌ చేసిన ఉద్యోగులను…

విమానాశ్రయ భూముల్లో ఆర్‌డిఒ పర్యటన

Feb 6,2024 | 21:14

 ప్రజాశక్తి – భోగాపురం :  రైతుల సమస్యలపై విమానాశ్రయ భూముల్లో ఆర్‌డిఒ సూర్యకళ మంగళవారం పర్యటించారు. సమస్యలు పరిష్కరిస్తామని రైతులకు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రాష్ట్ర…

పోస్టల్‌ బ్యాలెట్‌ చాలా కీలకం : కలెక్టర్‌

Feb 6,2024 | 21:13

 ప్రజాశక్తి-విజయనగరం  :  ప్రస్తుత పరిస్థితుల్లో పోస్టల్‌ బ్యాలెట్లు ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి అన్నారు. పోస్టల్‌ బ్యాలెట్ల తయారీ, జారీ, స్వీకరణలో ఎక్కడా చిన్న పొరపాటు…

అభివద్ధికి సహకరించాలి : ఎంపిపి

Feb 6,2024 | 21:11

ప్రజాశక్తి- చెన్నూరు మండలంలో జరుగుతున్న అభివద్ధికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సహకరించాలని మండల పరిషత్‌ అధ్యక్షులు చీర్ల సురేష్‌ యాదవ్‌ అన్నారు . మండల పరిషత్‌ సభా…

కిచ్చాడలో బాబు షూరిటీ భవిష్యత్‌ గ్యారెంటీ

Feb 6,2024 | 21:10

ప్రజాశక్తి – కురుపాం : రాష్ట్రం అభివద్ధి చెందాలంటే టిడిపి జనసేన కూటమి తోనే సాధ్యమని మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు. మండలంలో కిచ్చాడలో మంగళవారం…

నిధులు కేటాయించేనా?

Feb 6,2024 | 21:09

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లా అభివృద్ధికి అనుగుణంగా ఈ సారైనా నిధులు కేటాయించేనా? లేక ఎప్పటి మాదిరిగానే నవరత్నాలనే గొప్పగా చెప్పుకుంటారా?…

వార్డు హెల్త్‌ సెక్రటరీల సస్పెన్షన్‌ ఎత్తివేయాలి

Feb 6,2024 | 21:09

ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్‌: వార్డ్‌ హెల్త్‌ సెక్రెటరీల సస్పెన్షన్‌ ఎత్తి వేయాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం ఎదుట మంగళవారం గ్రామ,…

జిఒ విడుదల చేయాలని మున్సిపల్‌ కార్మికుల ధర్నా

Feb 6,2024 | 21:08

ప్రజాశక్తి-కడప అర్బన్‌ డిశంబర్‌ 26 నుంచి జనవరి 10 వరకు నిర్వహించిన మున్సిపల్‌ కార్మికుల సమ్మె కాలంలో ప్రభుత్వం ఒప్పుకున్న డిమాండ్లకు సంబంధించిన జిఒలు వెంటనే విడుదల…

శాస్త్రీయ దృక్పథంతోనే సమాజ అభివృద్ధి : జెవివి

Feb 6,2024 | 21:07

ప్రజాశక్తి – పాలకొండ : శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజలకు అవగాహన కల్పించి, సమాజ అభివృద్ధికి కృషి చేయాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్‌…