నారాయణ నర్సింగ్ హోం ప్రారంభం
శింగరాయకొండ : శింగరాయకొండలో నూతనంగా ఏర్పాటు చేసిన నారాయణ నర్సింగ్ హోంను ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి శుక్రవారం ప్రారంభించారు. శింగరాయకొండ లోని పాకల రోడ్డు…
శింగరాయకొండ : శింగరాయకొండలో నూతనంగా ఏర్పాటు చేసిన నారాయణ నర్సింగ్ హోంను ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి శుక్రవారం ప్రారంభించారు. శింగరాయకొండ లోని పాకల రోడ్డు…
ప్రజాశక్తి -కనిగిరి : విద్యార్థులు సాంకేతిక విద్యను అందిపుచ్చుకోవాలని ఎంఇఒ ఉడుముల నారాయణరెడ్డి తెలిపారు. స్థానిక ఎంహెచ్ఆర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆధునిక సైన్స్ ల్యాబ్ను గురువారం…
దీక్ష చేస్తున్న భవన నిర్మాణ కార్మికులు నరసన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేసిన భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం వెంటనే పునరిద్ధరించాలని లేకుంటే పోరాటాలు తీవ్రతరం…
వినుకొండ: ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ పై అక్రమ కేసులు బనాయించడాన్ని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజ నేయులు ఖండించారు.గురువారం స్థానిక…
ఆర్బికెను ప్రారంభిస్తున్న స్పీకర్ సీతారాం శాసనసభ స్పీకర్ సీతారాం ప్రజాశక్తి- ఆమదాలవలస అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. మండలంలోని కనుగులవలసలో రూ.54…
మాట్లాడుతున్న పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఇష్టంతో కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని విద్యార్థినీ విద్యార్థులకు పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ ఉద్బోధించారు.…
పురుషోత్తం నాయుడు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్ ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చౌదరి పురుషోత్తం నాయుడు ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షులు బండి…
ప్రజాశక్తి – నరసరావుపేట : దశాబ్ధాలు గడిచిపోతున్నా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో అణగారిన సామాజిక తరగతులకు ఎన్నికల్లో ప్రాతినిధ్యం దక్కడం లేదు. సంఖ్యాపరంగా ప్రభావశీలురుగా ఉన్న సామాజిక…
ప్రజాశక్తి-గుంటూరు : భవన నిర్మాణ కార్మికులకు వైసిపి ప్రభుత్వం అన్యాయం చేసిందని భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ విమర్శించారు.…