జిల్లా-వార్తలు

  • Home
  • దగ్ధమవుతున్న కోల్డ్‌ స్టోరేజీని పరిశీలించిన కలెక్టర్‌

జిల్లా-వార్తలు

దగ్ధమవుతున్న కోల్డ్‌ స్టోరేజీని పరిశీలించిన కలెక్టర్‌

Jan 22,2024 | 00:39

టిటిఎల్‌ వాహనం లేడర్‌పై వెళ్లి కోల్డ్‌స్టోరేజ్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ప్రజాశక్తి – దుగ్గిరాల : అగ్ని ప్రమాదానికి గురైన దుగ్గిరాల శివారులోని శుభం మహేశ్వరి కోల్డ్‌ స్టోరేజ్‌ను…

గాంధీ రోడ్‌లో ‘క్లాక్‌ టవర్‌

Jan 22,2024 | 00:38

గాంధీ రోడ్‌లో ‘క్లాక్‌ టవర్‌’ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ స్థానిక గాంధీ రోడ్డులోని పూలమార్కెట్‌ వద్ద 125 సంవత్సరాల చరిత్ర కలిగిన గడియారం 25 సంవత్సరాల క్రితం మూగబోయింది.…

ఎమ్మెల్యేపై అసమ్మతి నేతల భేటి

Jan 22,2024 | 00:36

అసమ్మతి నేతలతో డాక్టర్‌ గజ్జల బ్రహ్మారెడ్డి నరసరావుపేట: నరసరావుపేట నియోజకవర్గంలో వైసిపి అసమ్మతి నేతలు తాజాగా ఆదివారం సమావేశమయ్యారు. నరసరావు పేట ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై…

26న ట్రాక్టర్‌, మోటారు సైకిల్‌ ర్యాలీ

Jan 22,2024 | 00:34

సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు ప్రజాశక్తి-గుంటూరు : కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 26న గుంటూరులో ట్రాక్టర్‌, మోటారు సైకిల్‌ ర్యాలీ నిర్వహిస్తామని రైతు,…

ప్రత్యామ్నాయ అభివృద్ధి విధానం కోసం పోరాడాలి

Jan 22,2024 | 00:34

మాట్లాడుతున్న ఆర్థిక వేత్త వెంకటేష్‌ ఆత్రేయ, కెఎస్‌ లక్ష్మణరావు, సుబ్బరామిరెడ్డి, డాక్టర్‌ గేయానంద్‌ ప్రజాశక్తి-గుంటూరు : కొద్ది మందికి మేలు చేసే విధానాలు కాకుండా కోట్లాది మందికి…

భారీగా సిఐల బదిలీ!

Jan 22,2024 | 00:32

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల మేరకు గుంటూరు రేంజి పరిధిలో పలువురు సిఐలను బదిలీ చేస్తూ ఐజి పాల్‌రాజ్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ…

బాలోత్సవాల స్ఫూర్తిని కొనసాగించాలి

Jan 22,2024 | 00:31

పల్నాడు జిల్లా: పల్నాడు బాలోత్సవాల స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాలని విజయవాడ మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి పిన్నమనేని మురళీకృష్ణ కోరారు. స్థానిక పల్నాడు రోడ్డులోని…

అంగన్వాడీలపై నిర్బంధం

Jan 22,2024 | 00:25

తెనాలి, చిలకలూరిపేటలో సిఐటియు నాయకులకు నోటీసులు ఇస్తున్న పోలీసులు ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : అంగన్వాడీల ఉద్యమంపై ప్రభుత్వం నిర్బంధం మరింత తీవ్రతరం చేసింది. తమ సమస్యలపై…

ఉద్యోగుల పెన్షన్‌పై రాజకీయ పార్టీల వైఖరి చెప్పాలి

Jan 22,2024 | 00:25

సమావేశంలో మాట్లాడుతున్న కె.శ్రీనివాసరావు పల్నాడు జిల్లా: సెప్టెంబర్‌ 2004 తర్వాత నియామకమైన ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానం అమలు చేసే విషయంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు…