జిల్లా-వార్తలు

  • Home
  • రాజీవ్‌గాంధీ ఆశయ సాధనకు కృషి

జిల్లా-వార్తలు

రాజీవ్‌గాంధీ ఆశయ సాధనకు కృషి

May 21,2024 | 23:15

ప్రజాశక్తి-పెందుర్తి : మాజీ ప్రధానమంత్రి, కీర్తిశేషులు రాజీవ్‌గాంధీ ఆశయ సాధన కోసం నేటి యువతీయువకులు కృషిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనకాపల్లి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు…

సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు

May 21,2024 | 23:13

– జిల్లా రెవిన్యూ అధికారి బి.పద్మావతి ప్రజాశక్తి- పాడేరు : జిల్లాలో ఈ నెల 24 నుంచి జరగనున్న పదవ తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా…

అరటి సాగు.. బాగు బాగు!

May 21,2024 | 23:11

లాభదాయకంగా తోటల పెంపకం స్వయంఉపాధిగా గిరి యువత ఆసక్తి ఎకరానికి రూ.లక్ష వార్షికాదాయం గ్యారెంటీ అంటున్న యువరైతు నీలకంఠం ఐటిడిఎ ఉద్యానవనశాఖ తోడ్పాటుకు అభ్యర్థన ప్రజాశక్తి-పాడేరు: డిగ్రీలు…

అక్రమ వసూళ్లపై సమగ్ర విచారణ చేపట్టండి

May 21,2024 | 23:08

కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులైజేషనకు అక్రమ వసూళ్లపై సమగ్ర విచారణ చేపట్టండి ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్‌ ప్రజాశక్తి -పాడేరు : వైద్య ఆరోగ్యశాఖ, గిరిజన సంక్షేమ ఆశ్రమ…

విద్యార్థుల ఖాతాలు అప్‌డేట్‌ చేయాలి

May 21,2024 | 23:05

ప్రజాశక్తి-మార్కాపురం: 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సంబంధించిన పైకం తల్లుల ఖాతాల్లో జమ అవుతోందని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ…

రాజీవ్‌ గాంధీకి నివాళి

May 21,2024 | 22:51

ప్రజాశక్తి – మద్దిపాడు : భారత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 34వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్‌పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి తుమ్మల సుబ్బారావు ఆధ్వర్యంలో…

బాధిత కుటుంబానికి పరామర్శ

May 21,2024 | 22:50

ప్రజాశక్తి -దర్శి : మండల పరిధిలోని తూర్పు వెంకటాపురం గ్రామానికి చెందిన టిడిపి సానుభూతిపరుడు జంపాల గురుబాబు(28) అనే వ్యక్తి అనారోగ్యంతో ఈనెల 18న మృతిచెందాడు. అందులో…

సమ్మర్‌ క్యాంప్‌లో డ్రాయింగ్‌పై శిక్షణ

May 21,2024 | 22:48

ప్రజాశక్తి-సంతనూతలపాడు: ఐద్వా మండల కమిటీ ఆధ్వర్యంలో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సమ్మర్‌ క్యాంపు రెండో రోజు మంగళవారం స్థానిక సుందరయ్య…

అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు : ఎస్‌పి

May 21,2024 | 22:46

ప్రజాశక్తి-దర్శి సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో ఎక్కడైనా గొడవలు , అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌పి గరుడసుమిత్‌ సునీల్‌ తెలిపారు. స్థానిక పిజియన్‌ కాంప్లెక్స్‌…