జిల్లా-వార్తలు

  • Home
  • పాఠశాలలకు సక్రమంగా బియ్యం పంపిణీ

జిల్లా-వార్తలు

పాఠశాలలకు సక్రమంగా బియ్యం పంపిణీ

Mar 21,2024 | 23:20

ప్రజాశక్తి-మారేడుమిల్లి ఏజెన్సీలోని వివిధ పాఠశాలలకు మిడ్డేమీల్స్‌ నిర్వహణకు రేషన్‌ బియ్యం ఎప్పటికప్పుడు సక్రమంగా అందే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిసిసి రంపచోడవరం డివిజనల్‌ మేనేజర్‌…

ఎన్నికల నిబంధనలు అమలు చేయాలి

Mar 21,2024 | 23:19

ప్రజాశక్తి-పాడేరు,:- ఈ నెల 16వ తేదీ నుండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున ఎన్నికల ప్రవర్తనా నియామావళి అమలుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా…

చెక్‌పోస్టుల వద్ద పటిష్ట నిఘా

Mar 21,2024 | 23:18

సమీక్షిస్తున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ ఎక్సైజ్‌ అధికారులను ఆదేశించిన కలెక్టర్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ చెక్‌పోస్టుల వద్ద పటిష్టమైన నిఘా పెంచాలని జిల్లా ఎన్నిక అధికారి,…

పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికిసిపిఎం అభ్యర్థులను గెలిపించండి

Mar 21,2024 | 23:18

ప్రజాశక్తి-చింతూరు కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి, వైసిపి ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంభించాయని, అసెంబ్లీ, పార్లమెంట్‌లో సిపిఎం ప్రజా ప్రతినిధులుంటేనే వారికి…

కూటమి శ్రేణుల్లో వీడని ఉత్కంఠ

Mar 21,2024 | 23:17

ప్రజాశక్తి – పాడేరు : అల్లూరి జిల్లాలోని అరకు పార్లమెంట్‌, పాడేరు అసెంబ్లీ స్థానాలకు టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ వీడటం లేదు.…

ఓటింగ్‌ ప్రక్రియపై శిక్షణ

Mar 21,2024 | 23:12

శిక్షణ ఇస్తున్న జిల్లాస్థాయి బృందం అధికారులు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఇవిఎంలు, వివి ప్యాట్స్‌ కనెక్షన్లు, బ్యాలెట్‌ యూనిట్లు సెట్టింగ్‌ను తనిఖీ చేసుకోవాలని జిల్లాస్థాయి…

ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం

Mar 21,2024 | 23:09

మాట్లాడుతున్న సన్యాసినాయుడు న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి సన్యాసినాయుడు శ్రీకాకుళం అర్బన్‌ : ఎటువంటి ఆర్థిక స్థోమత లేక సరైన న్యాయం పొందలేక క్రిమినల్‌ కేసుల్లో…

ఎన్‌ఎసిఎల్‌ కార్మికుల విజయం

Mar 21,2024 | 23:07

ఒప్పంద పత్రాలను స్వీకరిస్తున్న సిఐటియు నాయకులు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ ఐక్యంగా చర్చల ద్వారా వేతనాలు పెంచుకుని విజయం సాధించిన నాగార్జున అగ్రికెమ్‌ కార్మికులకు సిఐటియు జిల్లా…

అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పటిష్టం

Mar 21,2024 | 23:04

మెళియాపుట్టి : చెక్‌పోస్టును పరిశీలిస్తున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌ ప్రజాశక్తి- పాతపట్నం, మెళియాపుట్టి సాధారణ ఎన్నికల నేపథ్యంలో…