జిల్లా-వార్తలు

  • Home
  • జగన్‌ను ప్రజాక్షేత్రంలో అనుచిత వ్యాఖ్యలు

జిల్లా-వార్తలు

జగన్‌ను ప్రజాక్షేత్రంలో అనుచిత వ్యాఖ్యలు

Apr 29,2024 | 21:23

ఓటరును అభ్యర్థిస్తున్న అనంత వెంకటరామిరెడ్డి ప్రజాశక్తి-అనంతపురం విశ్వసనీయతకు మారుపేరైన సిఎం జగన్‌ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేని టిడిపి అధినేత చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత…

రోల్‌ మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా

Apr 29,2024 | 21:22

ప్రజాశక్తి- డెంకాడ : నెల్లిమర్లని రోల్‌ మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి లోకం మాధవి అన్నారు. జన విజయ యాత్రలో భాగంగా మండలంలోని చింతలవలస,…

మీ ఆడబిడ్డగా వచ్చా.. ఆదరించండి..: శ్రావణిశ్రీ

Apr 29,2024 | 21:22

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టిడిపి నాయకులు ప్రజాశక్తి-నార్పల ‘మీ ఆడబిడ్డగా మీ ముందుకు వచ్చా.. మీలో ఒక్కరిగా ఉంటా.. వచ్చే ఎన్నికల్లో ఆదరించండి..’ అంటూ టిడిపి ఎమ్మెల్యే…

ఒక్కసారి అవకాశం ఇవ్వండి..అభివృద్ధి చేస్తా..

Apr 29,2024 | 21:21

ముస్లిం నాయకులతో దగ్గుపాటి ప్రసాద్‌ ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ ‘నాకు డబ్బు మీద ఆశ లేదు.. నేను మండలాధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాప్తాడు మండలంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో…

ఓటుతోనే రాక్షస పాలన నుంచి విముక్తి

Apr 29,2024 | 21:18

ప్రజాశక్తి- చీపురుపల్లి : రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలన నుంచి విముక్తులవ్వాలంటే సైకిల్‌ గుర్తుకి ఓటెయ్యాలని టిడిపి పొలిట్‌ బ్యురో సభ్యులు, చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి…

కూర్మరాజుపేటలో దాహం కేకలు

Apr 29,2024 | 21:01

ప్రజాశక్తి – సాలూరు : మండలంలోని కూర్మరాజుపేటలో గత కొద్దిరోజులుగా తాగునీటి కోసం మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సక్రమంగా విద్యుత్‌ సరఫరా కాకపోవడంతో నానా అవస్థలు…

సకాలంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలి

Apr 29,2024 | 20:59

 ప్రజాశక్తి – సీతానగరం : రోగనిర్ధారణ పరీక్షలు సకాలంలో నిర్వహించాలని జిల్లా మలేరియా అధికారి (డిఎంఒ) డాక్టర్‌ టి.జగన్మోహనరావు ఆదేశించారు. ఈ మేరకు ఆయన స్థానిక పిహెచ్‌సిని…

ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి

Apr 29,2024 | 20:58

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌: ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోటీలో ఉన్న అభ్యర్థులు, పార్టీలు సహకరించాలని పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకులుగా ప్రమోద్‌ కుమార్‌ మెహర్డ అన్నారు. ఎన్నికల…

వైసిపితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

Apr 29,2024 | 20:53

ప్రజాశక్తి – భోగాపురం : వైసిపితోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. వైసిపి మండల అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో…