జిల్లా-వార్తలు

  • Home
  • డేటా సైన్స్‌పై అవగాహన అవసరం

జిల్లా-వార్తలు

డేటా సైన్స్‌పై అవగాహన అవసరం

Mar 3,2024 | 21:19

ప్రజాశక్తి- మదనపల్లి మదనపల్లి సమీపంలో ఉన్న ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆదివారం బిటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు డేటా సైన్స్‌ సాధనాలపై ఉపయోగాలను అవగాహన కల్పించడానికి…

నివురుగప్పిన నిప్పులా గ్రూపు రాజకీయాలు

Mar 3,2024 | 21:19

ప్రజాశక్తి – సాలూరు : నియోజకవర్గ అధికారపార్టీలో అసమ్మతి, గ్రూపు రాజకీయాలు నివురుగప్పిన నిప్పులా వున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత…

పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం : కలెక్టర్‌

Mar 3,2024 | 21:18

ప్రజాశక్తి-బి.కొత్తకోట 0-5 సంవత్సరాలలోపు వయస్సు గల చిన్నారులందరికీ రెండు పోలియో చుక్కలు వేయించి వారి పోలియో రహిత సమాజానికి కషి చేద్దామని జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌…

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్‌పి

Mar 3,2024 | 21:14

ప్రజాశక్తి- తెర్లాం : ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే శంబంగి వెంకటచినప్పలనాయుడు అన్నారు. ప్రతి కుటుంబాన్ని బూత్‌ కమిటీ…

చుక్కల మందుకు చక్కని స్పందన

Mar 3,2024 | 21:13

ప్రజాశక్తి – కొత్తవలస: పోలియో రహిత సమాజం సృష్టించడానికి మనమంతా కృషి చేయాలని కొత్తవలస మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ మచ్చ ఎర్రయ్య రామస్వామి అన్నారు. ఈ సందర్భంగా…

నేలకు ఒరిగిన భారీ వృక్షం- వ్యక్తికి తీవ్ర గాయాలు

Mar 3,2024 | 21:12

ప్రజాశక్తి- రేగిడి/రాజాం : రాజాం మున్సిపాలిటీ బొబ్బిలి సెంటర్‌లో మసీదు వద్ద ఉన్న భారీ వృక్షం ఆదివారం సాయంత్రం కూలిపోయింది. దీనివల్ల రాజాం టౌన్‌లో విద్యుత్‌ సరఫరాకు…

32వ రోజుకు మిమ్స్‌ ఉద్యోగుల నిరశన

Mar 3,2024 | 21:11

ప్రజాశక్తి – నెల్లిమర్ల : స్థానిక ఆర్‌ఒబి వద్ద మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న నిరశన శిబిరం 32వ రోజుకు చేరుకుంది.…

మున్సిపల్‌ స్థలంలో ఇళ్ల పట్టాలివ్వాలి

Mar 3,2024 | 21:10

ప్రజాశక్తి- బొబ్బిలి : మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు నివసించే చిక్కాల, రెల్లివీధికి అనుసరించి ఉన్న మున్సిపల్‌ స్థలంలో పారిశుధ్య కార్మికులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సిఐటియు జిల్లా…

భోగాపురంలో రాజకీయ పంచాయితీ

Mar 3,2024 | 21:09

ప్రజాశక్తి – భోగాపురం : ఎన్నికలు దగ్గరపడుతుండడంతో భోగాపురం మేజర్‌ పంచాయతీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అధికార పార్టీని వీడీ ఏదో ఒక పార్టీలో చేరాలని భోగాపురం…