పెన్షన్ రాకుండా చేశారని ఫిర్యాదు
అచ్చంపేట: పెన్షన్ మంజూరు కాకుండా తన పేరును ఉద్దేశపూర్వకంగా తొలగించారంటూ చింతపల్లికి చెందిన చిర్రా మౌనిక బుధవారం ఎంపిడిఒ కె.వీర్రాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె…
అచ్చంపేట: పెన్షన్ మంజూరు కాకుండా తన పేరును ఉద్దేశపూర్వకంగా తొలగించారంటూ చింతపల్లికి చెందిన చిర్రా మౌనిక బుధవారం ఎంపిడిఒ కె.వీర్రాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె…
ప్రజాశక్తి-పాడేరు: జిల్లాలో 1 లక్ష 28,821 లబ్దిదారులకు రూ.30.3 కోట్ల వై యస్ ఆర్ పెన్షన్ కానుక విడుదలయ్యిందని అరకు పార్లమెంటు సభ్యురాలు గొడ్డేటి మాధవి పేర్కొన్నారు.…
ప్రజాశక్తి- విలేకర్ల బృదం సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీలు చేపట్టిన సమ్మె బుధవారం ఉధృతం చేశారు. పాడేరు కలెక్టరేట్, రంపచోడవరంలో సబ్ కలెక్టరేట్ కార్యాలయాల వద్ద బైఠాయించారు. ముందుగా…
వినతిపత్రం ఇస్తున్న నాయకులు ప్రజాశక్తి-మంగళగిరి : తాడేపల్లి పట్టణం 17వ వార్డులోని సర్వే నంబర్ 203బి రజక దోబీఖానా స్థలంలో రూ.కోటి 20 లక్షలతో మూడున్నరేళ్ల కిందట…
తెనాలిలో ట్రాక్టర్ను అడ్డుకుంటున్న కార్మికులు ప్రజాశక్తి-తెనాలి : మున్సిపల్ కార్మికుల సమ్మె బుధవారం తొమ్మిదో రోజుకు చేరింది. చెత్త సేకరణ పనులకు ప్రైవేటు కార్మికులను అధికారులు పురమాయించటంతో…
డిఆర్ఒకు ఫిర్యాదు చేస్తున్న సిపిఎం, టిడిపి, బిజెపి, జనసేన నాయకులు పల్నాడు జిల్లా: వినుకొండ నియోజకవర్గంలో జరిగిన ఓట్ల అవక తవకలకు పాల్పడిన సంబంధిత అధికారులపై చర్యలు…
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా విలేకర్లు : సావిత్రిభాయి పూలే జయంతి సందర్భంగా పలుచోట్ల నివాళులర్పించారు. ఇందులో భాగంగా మంగళగిరిలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో చిత్రపటానికి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు,…
నరసరావుపేటలో మాట్లాడుతున్న కెఎస్ లక్ష్మణరావు ప్రజాశక్తి- పల్నాడు జిల్లా : సమస్యల పరిష్కారం కోరుతూ సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు…
పల్నాడు జిల్లా: ఒక వైద్యునిగా, ప్రజా ప్రతినిధిగా సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డిని కమ్యూనిస్టులు( సిపిఎం, సిపిఐ) ఏనాడు ఒక…