ప్రజలను మోసం చేసిన జగన్
ప్రజాశక్తి-పెద్దదోర్నాల: అసంపూర్తిగా ఉన్న వెలిగొండ ప్రాజెక్టును పూర్తయిందని, జాతికి అంకితం చేశామని ఆర్భాటాలు చేసి సిఎం జగన్ పశ్చిమ ప్రాంత ప్రజలను మోసం చేశారని టిడిపి నేతలు…
ప్రజాశక్తి-పెద్దదోర్నాల: అసంపూర్తిగా ఉన్న వెలిగొండ ప్రాజెక్టును పూర్తయిందని, జాతికి అంకితం చేశామని ఆర్భాటాలు చేసి సిఎం జగన్ పశ్చిమ ప్రాంత ప్రజలను మోసం చేశారని టిడిపి నేతలు…
ప్రజాశక్తి-త్రిపురాంతకం: త్రిపురాంతకం లోని పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ పరమేశ్వర్రెడ్డి గురువారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలిం చారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.…
ప్రజాశక్తి – యు.కొత్తపల్లి దివీస్ పరిశ్రమ నుంచి కలుషిత జలాలు సముద్రంలోకి పోయేందుకు వేసిన పైపులైన్లు తొలగించాలని మత్స్యకారులు చేపట్టిన ఆందోళన గురువారం కొనసాగింది. కోనపాపేట ప్రధాన…
ప్రజాశక్తి – యంత్రాంగం జిల్లాలోని పలు మండలాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జరగాల్సిన మహిళా దినోత్సవం రోజునే మహాశివరాత్రి పండుగ జరుగుతున్న నేపథ్యంలోనే…
ప్రజాశక్తి – రేపల్లె అరాచక శక్తులపై పోరాడేందుకు జనసైనికులు సిద్ధంగా ఉన్నారని జనసేన పట్టణ అధ్యక్షులు రాసంశెట్టి మహేష్ పేర్కొన్నారు. బుధవారం రాత్రి మంగళగిరి జనసేన కార్యాలయం…
ప్రజాశక్తి – కాకినాడ మహిళా కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ది లేకుండా పోతుందని ఎంఎల్సి ఇళ్ల వెంకటేశ్వరరావు(ఐవి) అన్నారు. స్థానిక సుందరయ్య భవనంలో…
ప్రజాశక్తి – కొల్లూరు మండలంలోని దోనేపూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని వైసిపి ఇన్చార్జి వరికూటి అశోక బాబు గురువారం ప్రారంభించారు.…
ప్రజాశక్తి-పొదిలి: ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబును గెలిపించాలని కోరుతూ తనయుడు కష్ణ చైతన్య బుధవారం పొదిలిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక వైసీపీ నాయకులు,…
ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి కాకినాడ జిల్లాలో మెట్ట రాజకీయాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ప్రతీ ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గ రాజకీయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు,…