జిల్లా-వార్తలు

  • Home
  • అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

జిల్లా-వార్తలు

అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

Apr 3,2024 | 22:48

స్వీప్‌ జిల్లా సమన్వయకర్త ప్రభాకరరావు వివి.గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహనా సదస్సు ప్రజాశక్తి – ఆకివీడు ఎన్నికలంటే పౌరులకు ఒక పండగ వంటిదని, మన ఇంట్లో…

ఆర్‌టిసి కార్గోలో కుంభకోణం

Apr 3,2024 | 22:47

నరసాపురం పాయింట్‌లో అవినీతికి పాల్పడిన ఉద్యోగి ఆడిట్‌లో గుర్తించిన అధికారులు ప్రజాశక్తి – నరసాపురం నరసాపురం ఆర్‌టిసి డిపోలోని కార్గో పాయింట్‌లో ఉద్యోగి అవినీతి పాల్పడ్డారని పెద్దఎత్తున…

రావాల్సింది రూ.69 కోట్లు..వచ్చింది రూ.45 కోట్లే..!

Apr 3,2024 | 22:46

అరకొరగా పెన్షన్‌ సొమ్ము విడుదల యూనియన్‌ బ్యాంకుకు ఆర్‌బిఐ నుంచి విడుదల కాని సొమ్ము జిల్లావ్యాప్తంగా మొదటి రోజు 30 శాతం మాత్రమే పంపిణీ పూర్తి ఉదయం…

తల్లిపాల దాతలకు వందనం

Apr 3,2024 | 22:36

ప్రజాశక్తి – తిరుపతి తిరుపతి ప్రసూతి వైద్యశాల రెండో అంతస్తులో రోటరీక్లబ్‌ సౌజన్యంతో తల్లిపాల నిల్వ నిధిని బుధవారం ప్రారంభించారు. ఎస్‌వి వైద్య కళాశాల అదనపు వైద్య…

ఫిర్యాదుల కోసం కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు: కలెక్టర్‌

Apr 3,2024 | 22:35

చిత్తూరు అర్బన్‌: జిల్లాలో పెన్షన్‌ల పంపిణీపై వచ్చే వదంతులు, అపోహలను నమ్మి భయాందోళనలకు గురికావద్దవని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షణ్మోహన్‌ తెలిపారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో…

పింఛన్ల పంపిణీ పై వదంతులను నమ్మవద్దు

Apr 3,2024 | 22:34

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: నగరపాలక సంస్థ పరిధిలో మొదటి రోజే 71శాతం పింఛన్ల పంపిణీ విజయవంతంగా జరిగింది. నగర కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ ఉదయం బ్యాంకుల్లో నగదు…

4న తొలి ర్యాండమైజేషన్‌

Apr 3,2024 | 22:33

శ్రీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఉత్తర్వులు జారీ శ్రీ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్‌ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో పాల్గొనే సిబ్బందికి విధుల కేటాయింపుకు…

‘శాడిస్ట్‌ చంద్రబాబు’తో యుద్ధానికి ‘సిద్ధమా’..!

Apr 3,2024 | 22:32

ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో, పూతలపట్టు, సదుం ‘చంద్రబాబు ఎంతగా దిగజారిపోయాడంటే ప్రతి నెలా ఒకటో తేదీ వచ్చే లోపే సెలవు దినమైనా అవ్వతాతల మొహంలో చిరునవ్వులు…

ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి

Apr 3,2024 | 22:24

ప్రజాశక్తి – కైకలూరు 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలని కళాకారుల బృందం గ్రామాల్లో అవగాహన కల్పించారు. బుధవారం మండలంలోని కొల్లేరు లంక…