జిల్లా-వార్తలు

  • Home
  • నిత్యాన్నదానానికి రూ.50వేల విరాళం

జిల్లా-వార్తలు

నిత్యాన్నదానానికి రూ.50వేల విరాళం

Jan 6,2024 | 17:38

దాతకుచిత్రపటం అందిస్తున్న సహాయ కమిషనర్‌మాధవి ప్రజాశక్తి-మామిడికుదురు అప్పనపల్లి బాలబాలాజీ శాశ్వత నిత్యాన్నదాన ట్రస్ట్‌కు దాత శనివారం విరాళం అందజేశారు. వివరాలు ఇవి.. ఎన్‌టిఆర్‌ జిల్లా గొల్లపూడి వాసులు…

నూతన పింఛన్ల పంపిణీ

Jan 6,2024 | 17:37

ఆలమూరు మండల ం చొప్పెళ్లలో పింఛన్‌ అందజేస్తున్న ఎంపీపీ లక్ష్మణరావు, సర్పంచ్‌ చంద్రకళ తదితరులు ప్రజాశక్తి-ఆలమూరు పింఛన్‌ మొత్తం రూ.3 వేలకు పెంచిన సందర్భంగా చొప్పెల్ల పంచాయతీ…

ఉరి తాళ్లతో క్లాప్ డ్రైవర్ల నిరసన  

Jan 6,2024 | 17:19

  ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : కర్నూల్ మున్సిపల్ కార్పొరేషన్ క్లాప్ డ్రైవర్ల సమ్మె 21వ రోజున కార్మికులు ఉరి తాళ్లు తో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి…

గుంజీలు తీస్తూ నిరసన

Jan 6,2024 | 16:36

ప్రజాశక్తి-పాలకొండ : 26 రోజులు అంగన్వాడీల సమ్మె సందర్భంగా అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పాలకొండ ప్రాజెక్ట్ కమిటీ ఆధ్వర్యంలో డివిజనల్ కేంద్రంలో పాలకొండ తాహసిల్దార్…

ఎస్మాకు భయపడం

Jan 6,2024 | 15:56

ప్రజాశక్తి-తగరపువలస : తమ న్యాయమైన డిమాండ్ల ను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్లు, సహాయకులు శనివారం స్థానిక వై జంక్షన్ వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. దీక్షా…

‘గ్లోబల్ హెల్త్ కేర్ ‘ ఆసుపత్రిని ప్రారంభించిన : డాక్టర్ అశోక్ కుమార్

Jan 6,2024 | 15:49

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : విశాఖ నగరంలోని సీతమ్మధార-హెచ్ బి కాలనీ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘గ్లోబల్ హెల్త్ కేర్ ‘ సెంటర్ ను కే‌జి‌హెచ్…

మున్సిపల్ కార్యాలయం ముట్టడి.. అరెస్టు, విడుదల

Jan 6,2024 | 15:36

కార్మికులను బలవంతంగా బయటకు నెట్టిన పోలీసులు సిఐటియు జిల్లా అధ్యక్షులు అరెస్టు, విడుదల ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా 11వ రోజు శనివారం సిఐటియు జిల్లా…

12వ రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల సమ్మె

Jan 6,2024 | 15:35

 కార్యాలయం ప్రధాన ద్వారా వద్ద బైఠాయించి నిరసన ప్రజాశక్తి-తెనాలి : మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె శనివారం 12వ రోజుకు చేరింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన…

ఘనంగా సైన్స్‌ రంగోలి

Jan 6,2024 | 15:34

ప్రజాశక్తి-కాకినాడ : విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మక వెలుగు తీయడానికి సైన్స్‌ రంగోలి సహకరిస్తుందని వి.బి.వి.ఆర్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ కంచర్ల సత్యనారాయణ అన్నారు. స్థానిక జగన్నాధపురం ఎమ్‌.ఎస్‌.ఎన్‌…