జిల్లా-వార్తలు

  • Home
  • ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో పోషణ పక్వాడా

జిల్లా-వార్తలు

ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో పోషణ పక్వాడా

Mar 12,2024 | 17:16

కేశవరంలోని పోషణ పక్వాడా కార్యక్రమంలో బాలింతలు, గర్భిణులు ప్రజాశక్తి-మండపేట మండలంలోని కేశవరం గ్రామంలోని దేవుడు తాళ్లు కాలనీలోని 281 అంగన్వాడీ కేంద్రంలో ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో పోషణ పక్వాడా…

ఘనంగా వైసిపి ఆవిర్భావ దినోత్సవం 

Mar 12,2024 | 17:11

కేశవరంలో వైసిపి ఆవిర్భావ దినోత్సవ వేడుక ప్రజాశక్తి-యంత్రాంగం జిల్లాలో వైసిపి ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆ పార్టీ…

పౌష్టికాహార పక్షోత్సవాలపై అవగాహనా ర్యాలీ

Mar 12,2024 | 16:53

ప్రజాశక్తి-పుత్తూరుటౌన్‌ : పౌష్టికాహార పక్షోత్సవాల్లో భాగంలో 9 నుంచి 23 వరకు వివిధ కార్యక్రమాలు అంగన్వాడీ కేంద్రం పరిధిలో నిర్వహించడం జరుగుతుందని పుత్తూరు ప్రాజెక్టు అధికారి పద్మజ…

స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులు అమలు చేయండి : సిఐటియు

Mar 12,2024 | 16:43

ప్రజాశక్తి-ఉండి(పశ్చిమగోదావరి) : పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం కోసం స్వామినాథన్‌ కమిటీ సిఫారసులు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కేడుతుందని సిఐటియు జిల్లా అధ్యక్షులు…

విశాఖ – భువనేశ్వర్‌ వందేభారత్‌ రైలుకు నగరంలో ఘనస్వాగతం

Mar 12,2024 | 16:36

ప్రజాశక్తి-విజయనగరం కోట : విశాఖ-భువనేశ్వర్‌ మధ్య కొత్తగా ఏర్పాటు చేసిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు విజయనగరం రైల్వేస్టేషన్‌లో మంగళవారం ఘనస్వాగతం లభించింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ యీ రైలును…

14న చలో ఢిల్లీ జయప్రదం చేయాలని ప్రచార యాత్ర

Mar 12,2024 | 16:29

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి): కేంద్ర ప్రభుత్వ రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మార్చి 14న జరుగనున్న ఛలో ఢిల్లీ కార్యక్రమానికి మద్దతు తెలియజేస్తూ తాడేపల్లిగూడెంలో జీపు జాత ప్రచార…

రాబోయే రోజుల్లో బిజెపి విధానాలను తిప్పుకొట్టాలి

Mar 12,2024 | 16:18

 రైతు, కార్మిక సంఘం నేతలు పిలుపు ప్రజాశక్తి -భీమవరం(పశ్చిమగోదావరి) : దేశానికి అన్నం పెట్టే రైతాంగం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి దేశద్రోహుల్లా, ఉగ్రవాదుల్లా కనిపించడం అవివేకమని రైతు…

మండపేట, ఏడిద గ్రామాల్లో లీగల్‌ మెట్రాలజీ అధికారులు తనిఖీలు

Mar 12,2024 | 16:09

ప్రజాశక్తి-మండపేట(కోనసీమ) :మండపేట, ఏడిద గ్రామాల్లో లీగల్‌ మెట్రాలజీ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. రైతు బజార్‌ లోని ప్రతి దుకాణాన్ని తనిఖీ చేశారు. కాటా సీల్‌ తూకం…

టిడిపి లీగల్‌ సెల్‌ రాష్ట్ర కమిటీ సెక్రటరీకి సన్మానం

Mar 12,2024 | 16:05

ప్రజాశక్తి-పత్తికొండ (కర్నూలు) : పత్తికొండ పట్టణంలోని జూనియర్‌ సివిల్‌ కోర్టు ఆవరణలో ఉన్న బార్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో మాజీ జనరల్‌ సెక్రటరీ న్యాయవాది నారాయణస్వామి ఆధ్వర్యంలో టిడిపి…