జిల్లా-వార్తలు

  • Home
  • ఎన్నికల్లో సెక్టార్‌ అధికారులదే కీలకపాత్ర కలెక్టర్‌

జిల్లా-వార్తలు

ఎన్నికల్లో సెక్టార్‌ అధికారులదే కీలకపాత్ర కలెక్టర్‌

Feb 27,2024 | 22:36

మాట్లాడుతున్న కలెక్టర్‌ నమజీర్‌ జిలానీ సమూన్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో సెక్టార్‌ అధికారుల, పోలీసుల పాత్ర కీలకమైందని కలెక్టర్‌…

పట్టణ పేదలకు ‘ఉపాధి’ కల్పించాలి

Feb 27,2024 | 22:34

కూలీలతో మాట్లాడుతున్న సింహాచలం ప్రజాశక్తి- శ్రీకాకుళం రూరల్‌ పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పేదలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని, దీనికి ఉపాధి చట్టం తీసుకురావాలని వ్యవసాయ…

అరసవల్లి హుండీ ఆదాయం రూ.60 లక్షలు

Feb 27,2024 | 22:33

హుండీల ఆదాయాన్ని లెక్కిస్తున్న సేవకులు స్వదేశీ కరెన్సీ ద్వారా రూ.59.10 లక్షలు 31 గ్రాముల బంగారం, 600 గ్రాముల వెండి ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ అరసవల్లి సూర్యనారాయణ…

క్రీడాకారులపై వైసిపి అనుచిత ప్రవర్తన

Feb 27,2024 | 22:32

మాట్లాడుతున్న రవికుమార్‌ ఆంధ్రా క్రికెట్‌ జట్టుపై క్రీడల మంత్రి రోజా పెత్తనం టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ రాష్ట్రంలో క్రీడల వ్యవస్థను…

‘ఉపాధి’ ఉద్యోగుల సమ్మె నోటీసు

Feb 27,2024 | 22:30

కలెక్టర్‌కు సమ్మె నోటీసు అందజేస్తున్న ఉద్యోగులు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ ఉపాధి హామీ చట్టంలో విధులు నిర్వహిస్తున్న టెక్నికల్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఇతర సిబ్బంది తమ…

జీడికి మద్దతు ధర ప్రకటించాలి

Feb 27,2024 | 22:29

మాట్లాడుతున్న గోవిందరావు ప్రజాశక్తి- టెక్కలి రూరల్‌ జిల్లాలో రైతులు పండించిన జీడి పిక్కలకు మద్దతు ధర రూ.16 వేలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి…

విద్యార్థులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలి

Feb 27,2024 | 22:24

ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం టౌన్‌ పరీక్ష సమయంలో విద్యార్థులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మంగళవారం జంగారెడ్డిగూడెం ఆర్‌టిసి ఎఒకి వినతిని…

మహిళ హత్యకేసులో ముద్దాయి అరెస్టు

Feb 27,2024 | 22:22

ప్రజాశక్తి – పోలవరం మండలంలోని కొత్తరామయ్యపేటలో ఈనెల 25వ తేదీ, ఆదివారం రాత్రి మహిళ మేడూరి దుర్గ హత్య కేసులో హంతకుడిని పోలవరం పోలీసులు 24 గంటల్లో…

పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

Feb 27,2024 | 22:21

ప్రజాశక్తి – నూజివీడు రూరల్‌ నూజివీడు పట్టణంలోని పోలింగ్‌ కేంద్రాలను ఆర్‌డిఒ భవాని శంకరి మంగళవారం సందర్శించారు. గతంలో కెడిసిసి బ్యాంకు ఆవరణలో ఉండే 180, 181…