జిల్లా-వార్తలు

  • Home
  • క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలి : డివైఎఫ్‌ఐ

జిల్లా-వార్తలు

క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలి : డివైఎఫ్‌ఐ

Dec 13,2023 | 19:28

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలి : డివైఎఫ్‌ఐ ప్రజాశక్తి -నెల్లూరుడివైఎఫ్‌ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో 47వ డివిజన్‌ పరిధిలో క్రీడా మైదానం ఏర్పాటు…

టిడిపి విజయం తథ్యం : నారాయణ

Dec 13,2023 | 19:18

మాట్లాడుతున్న నారాయణ టిడిపి విజయం తథ్యం : నారాయణ ప్రజాశక్తి – నెల్లూరు సిటీవచ్చే ఎన్నికల్లో టిడిపి విజయమే నినాదంగా… ప్రతి అడుగు ప్రజల వైపు పయనించాలని…

స్పందన’ ఫిర్యాదులకు పరిష్కారం

Dec 13,2023 | 19:15

పరిశీలిస్తున్న కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌’ స్పందన’ ఫిర్యాదులకు పరిష్కారం ప్రజాశక్తి – నెల్లూరు సిటీ నగర పాలక సంస్థ పరిధిలోని సమస్యల పరిష్కారానికి నిర్వహించే స్పందన వేదికలో…

సోమిరెడ్డి సంఘీభావం

Dec 13,2023 | 19:13

సంఘీభావం తెలుపుతున్న సోమిరెడ్డి సోమిరెడ్డి సంఘీభావం ప్రజాశక్తి – నెల్లూరు వెంకటాచలం మండలంలో అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న సమ్మెకు జనసేన, టిడిపి నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ…

తుపాన్‌ బాధితులకు పరిహారం అందజేయాలి

Dec 13,2023 | 19:11

నిరసన ర్యాలీ చేపట్టిన నాయకులు తుపాన్‌ బాధితులకు పరిహారం అందజేయాలి ప్రజాశక్తి -నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో తుపాన్‌ బాధితులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని సిపిఎం…

మహిళా శక్తిని ప్రోత్సహించాలి : ఎపిఎం

Dec 13,2023 | 18:28

ప్రజాశక్తి – ముసునూరు వైఎస్‌ఆర్‌ వెలుగు క్రాంతి పథకం కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో మహిళాశక్తిని ప్రోత్సాహించాలంటూ మండల ఎపిఎం కుంటంబాబు పేర్కొన్నారు. బుధవారం మండలకేంద్రమైన ముసునూరులో వెలుగు…

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

Dec 13,2023 | 18:27

ప్రజాశక్తి – టి.నరసాపురం ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని పోలవరం ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు అన్నారు. మండలంలోని బండివారిగూడెం, సీతంపేట, కృష్ణాపురం గ్రామాల్లో జరిగిన గడప…

‘ఆడుదాం ఆంధ్రా’కు ప్రతిఒక్కరిని ప్రోత్సహించాలి

Dec 13,2023 | 18:25

ప్రజాశక్తి – ముసునూరు ఆడుదాం ఆంధ్ర ఆటలకు ప్రతి ఒక్కరిని ప్రోత్సాహించాలని ముసునూరు ఎంపిపి కోండా దుర్గాభవానీ వెంకట్రావ్‌ అధికారులకు సూచించారు. బుధవారం మండలంలోని మండల పరిషత్‌…

వికలాంగ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి : ఎంఇఒ

Dec 13,2023 | 18:23

ప్రజాశక్తి – టి.నరసాపురం వికలాంగ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని మండల విద్యాశాఖాధికారి టి.రామ్మూర్తి అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ వికలాంగుల…