జిల్లా-వార్తలు

  • Home
  • మరో అవకాశం ఇవ్వండి : కోలగట్ల

జిల్లా-వార్తలు

మరో అవకాశం ఇవ్వండి : కోలగట్ల

May 11,2024 | 21:41

ప్రజాశక్తి – విజయనగరం టౌన్‌ : అన్ని వర్గాల ప్రజల మద్దతుతో ఎమ్మెల్యేగా ఎన్నికై సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దడానికి మరో అవకాశమివ్వాలని డిప్యూటీ స్పీకర్‌, వైసిపి…

ఒక్క అవకాశమివ్వండి : అదితి

May 11,2024 | 21:40

ప్రజాశక్తి- విజయనగరం కోట : ఈ సారి తనకు ఒక అవకాశమివ్వాలని టిడిపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పూసపాటి అదితి గజపతిరాజు కోరారు. శనివారం పట్టణంలోని 45వ…

మెరుగైన వైద్యసేవలందించాలి – కమిషనర్‌ జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌

May 11,2024 | 21:38

ప్రజాశక్తి- కడప అర్బన్‌ రోగులకు ఆరోగ్య పరిస్థితిని బట్టి వారిని వెంటనే ఐసియుకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని వైద్యులకు, సిబ్బందికి కమిషనర్‌ జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌ పేర్కొన్నారు.…

మెరుగైన వైద్యసేవలందించాలి – కమిషనర్‌ జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌

May 11,2024 | 21:36

ప్రజాశక్తి- కడప అర్బన్‌ రోగులకు ఆరోగ్య పరిస్థితిని బట్టి వారిని వెంటనే ఐసియుకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని వైద్యులకు, సిబ్బందికి కమిషనర్‌ జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌ పేర్కొన్నారు.…

ముగిసిన ప్రచారాలు

May 11,2024 | 21:35

శనివారంతో ఎన్నికల ప్రచారాలు ముగిశాయి. ఈ నేపథ్యంలో పలువురు అభ్యర్థులు రోడ్‌ షోలు, ర్యాలీలు, బైక్‌ ర్యాలీలతో వారి వారి ప్రచారాలను ముగించారు. అభ్యర్థుల కుటుంబాలు సైతం…

ఆఖరి రోజు ప్రచార హోరు

May 11,2024 | 21:39

 ప్రజాశక్తి-బొబ్బిలి : ఎన్నికల ప్రచారాలతో పట్టణ, గ్రామీణ ప్రాంతాలు హోరెత్తాయి. ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం ఐదు గంటలతో ముగియడంతో వైసిపి, టిడిపి పోటాపోటీగా ప్రచారం చేశాయి.…

‘ల్యాండ్‌ టైటిలింగ్‌’ కరపత్రాలు దహనం

May 11,2024 | 21:34

ప్రజాశక్తి – విస్సన్నపేట : విసన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామంలో చివరి రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తిరువూరు నియోజకవర్గ టిడిపి కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్‌…

రాష్ట్రాన్ని లూటీ చేసిన జగన్‌

May 11,2024 | 21:33

ప్రజాశక్తి-శృంగవరపుకోట : సిఎం జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్రాన్ని లూటీ చేశారని టిడిపి అభ్యర్థి కోళ్ల లలితకుమారి ఆరోపించారు. శృంగవరపుకోట, లక్కవరపుకోట మండలాల్లోని పెదఖండేపల్లి, వీరనారాయణం, కొత్తపాలెం, రెల్లిగైరమ్మపేట…

రాష్ట్రంలో బలంగా ఇండియా వేదిక

May 11,2024 | 21:33

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ రాష్ట్రంలో ఇండియా వేదిక బలంగా ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పిలుపునిచ్చారు. శనివారం రాజంపేటలోని ఎఐటియుసి కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.…