జిల్లా-వార్తలు

  • Home
  • టిడిపితోనే రాష్ట్ర అభివృద్ధి : గొట్టిపాటి

జిల్లా-వార్తలు

టిడిపితోనే రాష్ట్ర అభివృద్ధి : గొట్టిపాటి

Apr 28,2024 | 01:32

ప్రజాశక్తి – మేదరమెట్ల సంక్షేమం, అభివృద్ధి సక్రమంగా జరగాలంటే టిడిపి అధికారానికి రావాలని టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి ఎంఎల్‌ఎ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కొరిసపాడు…

మోడీకి జతకకట్టిన పార్టీలను ఓడించండి : సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్‌ గంగయ్య

Apr 28,2024 | 01:28

ప్రజాశక్తి – బాపట్ల నరేంద్ర మోడీ అడుగులకు మడుగులోత్తే టిడిపి, వైసిపిలను చిత్తుగా ఓడించి రాష్ట్రంలో ఇండియా వేదిక పార్టీలకు పట్టం కట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి…

బాలకృష్ణ యాత్ర విజయవంతం చేయాలి : టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య

Apr 28,2024 | 01:25

ప్రజాశక్తి – మర్రిపూడి ఈ నెల 30న సినీ నటులు, హిందూపురం ఎంఎల్‌ఎ నందమూరి బాలకృష్ణ శంఖారావ యాత్ర విజయవంతం చేయాలని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి…

సజ్జలను కలిసిన వెలుగొండయ్య మాస్టారు

Apr 28,2024 | 01:24

ప్రజాశక్తి – పొదిలి స్థానిక శ్రీ వివేకానంద విద్యా సంస్థల వ్యవస్థాపకులు తాళ్లపల్లి వెలిగొండయ్య తాడేపల్లిలోని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని శనివారం కలిశారు. ఇటీవల తనను…

ఐలవరంలో ఇంటింటి ప్రచారం

Apr 28,2024 | 01:22

ప్రజాశక్తి – భట్టిప్రోలు టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్ధి నక్క ఆనందబాబు, టిడిపి బాపట్ల ఎంపి అభ్యర్ధి కృష్ణప్రసాద్‌ మండలంలోని ఐలవరంలో శనివారం విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేశారు.…

సంక్షోభంలో మైనారిటీల సంక్షేమం

Apr 28,2024 | 00:29

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హయాంలో ముస్లిం మైనారిటీల సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టివేశారని శాసన మండలి మాజీ చైర్మన్‌ ఎంఎ షరీఫ్‌, టిడిపి యర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే…

వాలసిలో దాహం దాహం –

Apr 28,2024 | 00:29

అనంతగిరి:మండలంలోని వాలసి గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తింది. గత వారం రోజులుగా తాగునీటి సమస్య సరఫరా నిలిచి పోవడంతో ఆ గ్రామానికి చెందిన సుమారు 70 కుటుంబాలు…

రాష్ట్రాన్ని కాపాడుకుందాం: ఏలూరి

Apr 28,2024 | 00:27

ప్రజాశక్తి-చిన్నగంజాం: విధ్వంస, అరాచకవాది జగన్‌ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలుగుదేశం పర్చూరు అభ్యర్థి, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు.…

టిడిపిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధం

Apr 28,2024 | 00:24

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోసి టిడిపిని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నా రని టిడిపి వైపాలెం ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు కుమార్తె డాక్టర్‌ గూడూరి చెల్సియా…