జిల్లా-వార్తలు

  • Home
  • 74 మంది వాలంటీర్లు రాజీనామా

జిల్లా-వార్తలు

74 మంది వాలంటీర్లు రాజీనామా

Apr 10,2024 | 21:51

ప్రజాశక్తి – లక్కవరపుకోట,వేపాడ, డెంకాడ, మెరకముడిదాం  : జిల్లా లోని లక్కవరపుకోట, డెంకాడ, వేపాడ, మెరకముడిదాం మండలాల్లో 74మంది వాలంటీర్లు బుధవారం రాజీనామా చేశారు. లక్కవరపుకోట మండలంలోని…

సాయి సుప్రియకు ఉగాది పురస్కారం

Apr 10,2024 | 21:49

ప్రజాశక్తి – గజపతినగరం :  నాట్యం, నటన, వ్యాఖ్యానం తదితర పాత్రలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మద్దిల సాయి సుప్రియకు గజపతినగరానికి చెందిన చైతన్య భారతీ…

కొటియాలో ప్రశాంత ఎన్నికలకు ఏర్పాట్లు

Apr 10,2024 | 21:48

 కొరాపుట్‌ జిల్లా అధికారులు అంగీకారం ప్రజాశక్తి-సాలూరు  : వివాదాస్పద కొటియా గ్రామాల్లో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు ఇఆర్‌ఒ, ఐటిడిఎ పిఒ విష్ణు చరణ్‌ చెప్పారు.…

సమస్యాత్మక గ్రామాల్లో ఎస్‌పి పర్యటన

Apr 10,2024 | 21:47

 ప్రజాశక్తి – భోగాపురం  :  మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో జిల్లా ఎస్‌పి ఎం.దీపిక బుధవారం పర్యటించారు. పోలిపల్లి, లింగాలవలస గ్రామాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఈ…

భానుడి భగభగలు

Apr 10,2024 | 21:40

ప్రజాశక్తి-పుల్లంపేట భానుడి భగభగతో ప్రజలు అల్లాడు తున్నా రు.ఉక్కపోత చికాకు పుట్టిస్తోంది. వడగల్పులు వెంటా డుతున్నాయి. ఈ వేసవి ఏప్రిల్‌ ప్రారంభం నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు.…

తొట్టిగారిపల్లె పిహెచ్‌సిలో డిఎంహెచ్‌ఒ తనిఖీ

Apr 10,2024 | 21:37

ప్రజాశక్తి-గోపవరం మండలంలోని తొట్టిగారిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరుగు ప్రధానమంత్రి మాతత్వ అభయాన్‌ సురక్షిత ప్రోగ్రాంను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కె.నాగరాజు బుధవారం…

తగ్గిన దిగుబడులు…పాడి రైతు దిగాలు

Apr 10,2024 | 21:32

ప్రజాశక్తి-చాపాడు వ్యవసాయం తర్వాత జిల్లా ప్రజల ప్రధాన జీవనాధారం పాడి పరిశ్రమ. రైతులు, పేద, మధ్యతరగతి ప్రజలు పాడి ద్వారా జీవనం సాగిస్తున్నారు. పాలను సేకరిస్తూ వాటిని…

తగ్గిన దిగుబడులు…పాడి రైతు దిగాలు

Apr 10,2024 | 21:29

ప్రజాశక్తి-చాపాడు వ్యవసాయం తర్వాత జిల్లా ప్రజల ప్రధాన జీవనాధారం పాడి పరిశ్రమ. రైతులు, పేద, మధ్యతరగతి ప్రజలు పాడి ద్వారా జీవనం సాగిస్తున్నారు. పాలను సేకరిస్తూ వాటిని…

ఓటింగ్‌ శాతం పెంపునకు కృషి

Apr 10,2024 | 21:27

సమావేశంలో మాట్లాడుతున్న రిటర్నింగ్‌ అధికారి నవీన్‌ * జాయింట్‌ కలెక్టర్‌ ఎం. నవీన్‌ ప్రజాశక్తి – ఆమదాలవలస సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెరిగేలా ఓటర్లలో చైతన్యం…