జిల్లా-వార్తలు

  • Home
  • సచివాలయం వద్ద పారిశుధ్య కార్మికుల ఆందోళన

జిల్లా-వార్తలు

సచివాలయం వద్ద పారిశుధ్య కార్మికుల ఆందోళన

Mar 14,2024 | 13:43

ప్రజాశక్తి – తుళ్లూరు : సచివాలయంలో విధులు నిర్వర్తించే పారిశుధ్య కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు రాజధాని డివిజన్ కమిటి ఆధ్వర్యంలో గురువారం ఆందోళనకు…

కొయ్యలగూడెం ఎమ్మార్వో ఆఫీసు వద్ద ధర్నా

Mar 14,2024 | 13:29

ప్రజాశక్తి-కొయ్యలగూడెం : రైతు కూలి సంఘం, సిఐటియు, ఎఐటిసి, ఐఎఫ్టియు, సిపిఎం, సిపిఐ, సిపిఎంల్ న్యూ డెమోక్రసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొయ్యలగూడెం తాశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా…

అన్నవరం హైస్కూల్ విద్యార్థి సైనిక్ స్కూల్ కి ఎంపిక

Mar 14,2024 | 13:24

ప్రజాశక్తి-అన్నవరం : అన్నవరం ఈ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం హైస్కూల్లో చదువుతున్న విద్యార్థి ఒకరు సైనిక్ స్కూల్ ఎంపికయ్యాడు. ఈ విద్యార్థి స్థానికులైన…

పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దాం

Mar 14,2024 | 13:13

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): నియోజకవర్గ పరిధిలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. మండలంలోని పెదమైనవాని లంక…

వడ్డాది పాపయ్య, గురునాథ్ రావు విగ్రహాలు ఆవిష్కరణ  

Mar 14,2024 | 13:08

ప్రజాశక్తి – కశింకోట : కశింకోట మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ పక్కన దివగంతి వడ్డాది పాపయ్య గుడివాడ గురునాథరావు విగ్రహాలను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి…

నిరంకుశ బిజెపిని గద్దె దించడమే లక్ష్యం 

Mar 14,2024 | 13:04

ఏఐటీయూసీ, సీఐటీయూ, బికేఎంయు ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : నిరంకుశ బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలని, ఇందుకు కార్మిక, కర్షక, ప్రజాసంఘాలు కలిసి రావాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఎమ్మెస్…

గిట్టుబాటు ధర కల్పించాలి

Mar 14,2024 | 12:49

పట్టణంలో ర్యాలీ చేసిన ప్రజా సంఘాలు ప్రజాశక్తి-బొబ్బిలి : రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర ప్రకటించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్.గోపాలం, పట్టణ కళాసీ…

నాలుగు సబ్ స్టేషన్ల నిర్మాణం ప్రారంభం 

Mar 14,2024 | 12:45

భూమిపూజ నిర్వహించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ప్రజాశక్తి – బి.కొత్తకోట : తంబళ్లపల్లి శాసనసభ్యులు శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి మండలంలోని 3 కోట్ల 2…

పైపులైన్లు తొలగించకపోతే ఎన్నికలను బాయ్ కాట్ చేస్తాం

Mar 14,2024 | 12:15

కోనపపేటలో రోడ్డుపై మత్స్యకారులు బైఠాయింపు ప్రజాశక్తి-యు.కొత్తపల్లి : అరబిందో ఫార్మా పరిశ్రమలో సముద్రంలో వేసిన పైపులైన్లు తొలగించకపోతే రానున్న ఎన్నికలను బాయ్ కాట్ చేస్తామని మత్స్యకారులు రోడ్డుపై…