జిల్లా-వార్తలు

  • Home
  • కాంగ్రెస్‌ అభ్యర్థి వడ్డాది ప్రచారం

జిల్లా-వార్తలు

కాంగ్రెస్‌ అభ్యర్థి వడ్డాది ప్రచారం

Apr 24,2024 | 23:31

ప్రజాశక్తి-గుడివాడ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం గుడివాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వడ్డాది గోవిందరావు(రాజేష్‌) పార్టీ ఇన్‌చార్జి శిష్ట్లా దత్తాత్రేయులతో కలిసి స్థానిక ముబారక్‌ సెంటర్లో…

పోస్టల్‌ బ్యాలెట్‌ జారీ పనుల పూర్తి

Apr 24,2024 | 23:10

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ మాధవీలత ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్‌ ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఎన్నికల సిబ్బందికి ఫారం-12 ద్వారా పోస్టల్‌ బ్యాలెట్‌ జారీ కి సంబంధించిన పనులను పూర్తి…

బస్సుల్లేక ప్రయాణికుల పాట్లు

Apr 24,2024 | 23:07

బస్సుల కోసం వేచి చూస్తున్న ప్రయాణికులు ప్రజాశక్తి- పలాస ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా టెక్కలిలో సిద్ధం సభ నిర్వహించారు. ఈ సభకు ప్రజలను తరలిం…

కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌

Apr 24,2024 | 23:05

నామినేషన్‌ దాఖలు చేస్తున్న చక్రవర్తిరెడ్డి ప్రజాశక్తి- ఇచ్ఛాపురం ఇచ్ఛాపురం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మాసుపత్రి చక్రవర్తిరెడ్డి బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. పట్టణ పుర వీధుల్లో…

ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్‌నాయుడు నామినేషన్‌

Apr 24,2024 | 23:03

నామినేషన్‌ పత్రాలను అందజేస్తున్న రామ్మోహన్‌ నాయుడు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్‌ స్థానం అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంపి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు బుధవారం…

ఇంద్రపాలెంలో పిల్లి దంపతుల ప్రచారం

Apr 24,2024 | 23:02

ప్రజాశక్తి – కాకినాడ రూరల్‌ రూరల్‌ మండలం ఇంద్రపాలెంలో మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంతలక్ష్మి, టిడిపి నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ పిల్లి సత్యనారాయణ మూర్తి రూరల్‌ నియోజకవర్గ అభ్యర్థి…

ఎన్నికల విధుల్లో మినహాయింపుపై వినతి

Apr 24,2024 | 23:00

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ఎన్నికల విధుల్లో కొందరు ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీ లతకు వినతిపత్రం అందించినట్టు ఎపిటిఎఫ్‌ రాష్ట్ర…

10వ తరగతి విద్యార్థులకు సత్కారం

Apr 24,2024 | 22:57

ప్రజాశక్తి – సామర్లకోట సామర్లకోట మండలం పెద్ద బ్రహ్మదేవమ్‌ త్రివర్ణ హైస్కూల్లో 2022-23 విద్యా సంవత్సరంలో 500 మార్కులుపైగా సాధించిన మొదటి 10 మంది విద్యార్థులకు ఘన…

రీజెన్సీ స్కూల్‌ టాపర్స్‌ని సత్కరించిన ఆర్‌ఎఒ

Apr 24,2024 | 22:55

ప్రజాశక్తి – యానాం 2023 – 24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కు లు సాధించిన రీజెన్సీ విద్యార్థులు ఎస్‌.ఆదర్శవర్మ(586), టి.హర్షిత…