జిల్లా-వార్తలు

  • Home
  • క్రమపద్ధతిలో పోలీసులకు వీక్లీ ఆఫ్‌

జిల్లా-వార్తలు

క్రమపద్ధతిలో పోలీసులకు వీక్లీ ఆఫ్‌

Dec 8,2023 | 23:19

మాట్లాడుతున్న ఎస్‌పి రాధిక ఎస్‌పి జి.ఆర్‌ రాధిక ప్రజాశక్తి – ఎచ్చెర్ల ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో పోలీసు సిబ్బందికి వారాంతపు సెలవును క్రమపద్ధతిలో అమలు చేయాలని ఎస్‌పి…

ఇవిఎం అవగాహన కేంద్రాలు ప్రారంభం

Dec 8,2023 | 23:18

అవగాహన కోసం ఏర్పాటు చేసిన ఇవిఎంను పరిశీలిస్తున్న గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఇవిఎం) వినియోగంపై అవగాహన కేంద్రాన్ని జిల్లా…

స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవద్దు

Dec 8,2023 | 23:20

మాట్లాడుతున్న వీసీ పి.రాజశేఖర్‌ ప్రజాశక్తి – ఎఎన్‌యు : ర్యాగింగ్‌ రహిత యూనివర్సిటీగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రూపాంతరం చెందిందని వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ పి.రాజశేఖర్‌ అన్నారు.…

పారిశుధ్య కార్మికుల నిరాహార దీక్ష

Dec 8,2023 | 23:17

దీక్షలో కూర్చొన్న పారిశుధ్య కార్మికులు ప్రజాశక్తి – రణస్థలం మూడు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, బ్యాంకు ఖాతా ద్వారా…

బిసిలకు రాజ్యాధికారం దక్కాలి

Dec 8,2023 | 23:15

మాట్లాడుతున్న బిసి సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు వెంగళరావు ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌, ఆమదాలవలస, కోటబొమ్మాళి దేశంలో అట్టడుగున ఉన్న వెనుకబడిన కులాలకు రాజ్యాధికారం దక్కాలని…

సిఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

Dec 8,2023 | 23:13

  రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి అప్పలరాజు ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ ఈనెల 15న పలాసలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు…

బంగారం దొరికింది కానీ..

Dec 8,2023 | 23:08

కేసు వివరాలను వెల్లడిస్తున్న ఎస్‌పి రాధిక .సందేహాలను మిగిల్చిన విచారణ ఏడుగురు అరెస్టు, ఒకరు పరారీ కేసు వివరాలను వెల్లడించిన ఎస్‌పి రాధిక తేలని బ్యాంకు అధికారులు,…

రైతులను ఆదుకోవాలి : పాలేటి

Dec 8,2023 | 22:57

ప్రజాశక్తి – చీరాల తుఫాన్ కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు కోరారు. మండలంలోని బోయినవారిపాలెం పొలాలను శుక్రవారం ఆయన…

జాతీయ శిక్షణకు వ్యవసాయ విద్యార్థినులు

Dec 8,2023 | 22:56

ప్రజాశక్తి – బాపట్ల వ్యవస్థాపక అభివృద్ధి ప్రణాళికలో భాగంగా జాతీయ ఉన్నత విద్య పథకం ద్వారా వ్యవసాయ కళాశాల విద్యార్థినులు జాతీయ స్థాయి శిక్షణకు ఎంపికయ్యారని వ్యవసాయ…