జిల్లా-వార్తలు

  • Home
  • ఆందోళన విరమించబోం

జిల్లా-వార్తలు

ఆందోళన విరమించబోం

Dec 30,2023 | 21:31

5వ రోజుకు చేరుకున్న మునిసిపల్‌ కార్మికుల సమ్మెప్రజాశక్తి – కడప అర్బన్‌ మున్సిపల్‌ కార్మికుల న్యాయమైన డిమాండ్లు తీర్చే వరకూ ఆందోళన విరమించబోమని మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌…

ఒత్తిడి నుంచి ఉపశమనానికి క్రీడలు దోహదం

Dec 30,2023 | 21:28

ప్రజాశక్తి-విజయనగరం  :  నగరంలోని విజ్జి స్టేడియంలో పోలీసు శాఖకు విజయనగరం కింగ్స్‌, పార్వతీపురం మన్యం పోలీసుశాఖకు చెందిన పార్వతీపురం పయనీర్స్‌ మధ్య ఆదివారం 30న క్రికెట్‌ మ్యాచ్‌…

11వ రోజుకు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

Dec 30,2023 | 21:27

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :   సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఔట్‌ ఉద్యోగులు చేపట్టిన సమ్మె 11వ రోజుకు చేరుకుంది. సమ్మె సందర్భంగా శనివారం…

జగన్‌ను మరోసారి గెలిపించుకోవాలి

Dec 30,2023 | 21:25

 ప్రజాశక్తి – భోగాపురం : ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని మరోసారి సిఎంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. మండలంలోని చాకివలస…

రైతుబిడ్డలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి

Dec 30,2023 | 21:24

 ప్రజాశక్తి- రేగిడి :  సమాజంలో వ్యవసాయ పరిస్థితులు గండుకాలంగా ఉన్నాయని, అందుకు రైతు బిడ్డలే పారిశ్రామిక వేత్తలగా ఎదిగి ఉపాధి అవకాశాలు కల్పించాలని శాస్త్రవేత్త, పల్సాస్‌ గ్రూప్‌…

సాదాసీదాగా మండల సమావేశం

Dec 30,2023 | 21:23

 ప్రజాశక్తి – జామి  :  జామి మండల పరిషత్తు సాధారణ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా ముగిసింది. మండల సమస్యలు, ధాన్యం రైతుల ఇబ్బందులు చర్చకు రాకపోవడం గమనార్హం.…

ఇళ్ల స్థలాల అక్రమాలపై చర్యలేవి?

Dec 30,2023 | 21:22

ప్రజాశక్తి-బొబ్బిలి  :  ఇందిరమ్మ కాలనీలో ఇళ్ల స్థలాల అక్రమాలపై చర్యలు తీసుకోవడంలో జాప్యమెందుకని అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు.. చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణ, అధికారులను నిలదీశారు. కౌన్సిల్‌…

ఐదో రోజుకు మున్సిపల్‌ కార్మికుల సమ్మె

Dec 30,2023 | 21:20

ప్రజాశక్తి-బొబ్బిలి  : మున్సిపల్‌ కార్యాలయాన్ని మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు ముట్టడించారు. మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన సమ్మె ఐదోరోజు శనివారం కొనసాగింది. కౌన్సిల్‌ సమావేశం నిర్వహించడంతో కాంట్రాక్టు…

ఆందోళనలో వేతన జీవులు

Dec 30,2023 | 21:17

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  :  ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, సామాజిక భద్రత కల్పించాలని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వివిధ రంగాలకు చెందిన స్కీమ్‌…