జిల్లా-వార్తలు

  • Home
  • వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు

జిల్లా-వార్తలు

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు

Dec 24,2023 | 00:06

ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్‌రైతు బాగుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వ్యవసాయ రంగంలో విప్లవాత్మమైన మార్పులను తీసుకు వచ్చారని రాష్ట్ర వ్యవసాయ, సహకార,…

పంగులూరు వాసికి భూమిపుత్ర పురస్కారం

Dec 24,2023 | 00:06

ప్రజాశక్తి – పంగులూరు రైతులకు విలువైన సూచనలు, సలహాలు అందించి, వ్యవసాయ అభివృద్ధికి కృషి చేసిన పంగులూరు మండల వాసి, పృథ్వి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ చైర్మన్…

సమాన వేతనం కోరుతు మున్సిపల్ కార్మికుల ధర్నా

Dec 24,2023 | 00:05

ప్రజాశక్తి – బాపట్ల సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగుల పర్మినెంట్ కోరుతూ మున్సిపల్ కార్మికులు శనివారం ధర్నా చేశారు. సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు…

డాక్టర్‌ పాలేటి ఆధ్వర్యంలో చీరల పంపిణీ

Dec 24,2023 | 00:04

ప్రజాశక్తి – చీరాల క్రిస్టమస్ పండుగ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ చేయడం ఆనందంగ ఉందని ప్రజా వేదిక,…

నిలిచి పోయిన ట్రాఫిక్‌ చలాన్స్

Dec 24,2023 | 00:03

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిట్రాఫిక్‌ ఈ చలాన్‌ల ప్రక్రియ నిలిచిపోయింది. కొత్త యాప్‌ ఎప్పుడొస్తుదో తెలియని పరిస్థితి నెలకొంది. అప్పటి వరకూ ట్రాఫిక్‌ ఉల్లంఘనులకు కళ్లెం వేసెదెలా అనే…

విద్యార్ధుల్లో సూక్ష్మ సృజనాత్మకత అవసరం

Dec 24,2023 | 00:03

ప్రజాశక్తి – బాపట్ల విద్యార్థులు సూక్ష్మ మైన సృజనాత్మకతను అలవర్చుకోవాలని విద్యా శాఖ అధికారి పివిజె రామారావు అన్నారు. పురపాలక ఉన్నత పాఠశాల్లో జిల్లా స్థాయి సైన్స్‌…

పార్టీలు మారడం సహజం : బొర్రా శ్రీనివాసరావు

Dec 24,2023 | 00:01

ప్రజాశక్తి -రేపల్లె అధిష్టానం ఎంపిక చేసిన నూతన ఇన్‌ఛార్జితో పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని వైసీపీ నాయకులు, న్యాయవాది బొర్రా శ్రీనివాసరావు ఆరోపించారు. ఆయన శనివారం…

గర్భిణీ మహిళ రీ పోస్టుమార్టం

Dec 24,2023 | 00:00

ప్రజాశక్తి – అద్దంకి మండలంలోని చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన గర్భిణీ మహిళ మర్సీరాణి మృతదేహానికి శనివారం రీ పోస్టుమార్టం నిర్వహించారు. చెరువు కొమ్ము పాలెం గ్రామానికి చెందిన…

బాపట్లలో ఓటరు అవగాహన కేంద్రం

Dec 23,2023 | 23:58

ప్రజాశక్తి – బాపట్ల స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న రెడ్ క్రాస్ జిల్లా కార్యాలయ భవనం క్రింది భాగంలో ఓటరు అవగాహన కేంద్రాన్ని ఆర్డీఒ రవీందర్…