జిల్లా-వార్తలు

  • Home
  • అధ్వాన పాఠశాలపై జెసి ఆగ్రహం

జిల్లా-వార్తలు

అధ్వాన పాఠశాలపై జెసి ఆగ్రహం

Jan 23,2024 | 23:12

వివరాలు తెలుసుకుంటున్న జెసి నవీన్‌ మున్సిపల్‌ అధికారులపై గరం గరం ప్రజాశక్తి- ఆమదాలవలస పురపాలక సంఘంలోని ఒకటో వార్డు పరిధిలోని జగ్గుశాస్త్రులపేట ఉన్న ప్రాథమిక పాఠశాల పరిసరాలు…

రూరల్‌ వైసిపిలో రూలర్‌ ఎవరో..

Jan 23,2024 | 23:11

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిఎపి గ్రీనరీ అండ్‌ బ్యూటిఫికేషన్‌ ఛైర్మన్‌ చందన నాగేశ్వర్‌ దారెటు అనే ప్రశ్న కేడర్‌లో తలెత్తుతోంది. గత మూడేళ్లుగా వైసిపి రూరల్‌ కో ఆర్డినేటర్‌గా…

కళ్లు తెరిచి చూస్తే అభివృద్ధి కనిపిస్తుంది

Jan 23,2024 | 23:10

మాట్లాడుతున్న కృష్ణదాస్‌ షర్మిలకు ఎమ్మెల్యే కృష్ణదాస్‌ హితవు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ రాష్ట్రంలో గడచిన నాలుగున్నరేళ్లలో వైసిపి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి జరగలేదని పిసిసి అధ్యక్షులు వై.ఎస్‌.షర్మిల…

సరిహద్దు ప్రాంతాల చెక్‌పోస్టుల వద్ద నిఘా

Jan 23,2024 | 23:10

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న డిఆర్‌ఓ సత్తిబాబు ప్రజాశక్తి-అమలాపురం పార్లమెంట్‌, శాసనసభకు త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓటర్లను అన్ని విధాలుగా ప్రలోభాలకు గురి చేసే మద్యం,…

ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వం విఫలం

Jan 23,2024 | 23:08

ప్రజాశక్తి – ఏలేశ్వరం ప్రత్తిపాడు నియోజకవర్గంలో గల ప్రాజెక్టులు నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతిపాడు నియోజక వర్గ టిడిపి ఇన్‌ఛార్జ్‌ వరుపుల సత్యప్రభ ఆరోపించారు.మంగళవారం టిడిపి,…

ఇచ్ఛాపురం టిడిపికి కంచుకోట

Jan 23,2024 | 23:08

బైక్‌ ర్యాలీలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ప్రజాశక్తి- ఇచ్ఛాపురం టిడిపి పార్టీ ఆవిర్భావం నుంచి ఒకే ఒకసారి మాత్రమే ఇచ్ఛాపురంలో టిడిపి ఓటమి…

అంగన్‌వాడీల విజయోత్సవాలు

Jan 23,2024 | 23:06

అమలాపురంలో విజయోత్సవాలు రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధాన్ని, కుయుక్తులను సైతం ఎదుర్కొని సమ్మెను జయప్రదం చేసి తమ డిమాండ్లను సాధించుకున్న అంగన్‌వాడీలు మంగళవారం జిల్లాలో విజయోత్సవాలు నిర్వహించారు. ఈ…

ఆసరా పథకంలో రూ.1200 కోట్ల లబ్ధి

Jan 23,2024 | 23:06

ప్రజాశక్తి – కాకినాడ వైఎస్‌ఆర్‌ ఆసరా పథకంలో నాలుగు విడతలుగా సుమారు రూ.1200 కోట్లను డ్వాక్రా మహిళలకు లబ్ది చేకూరిందని కలెక్టర్‌ డాక్టర కృతికా శుక్లా తెలిపారు.…

అరాచకాలు తప్ప అభివృద్ధి ఏదీ?

Jan 23,2024 | 23:05

ఇచ్ఛాపురం : మాట్లాడుతున్న షర్మిల బిజెపికి బానిసగా జగన్‌ ప్రభుత్వం దుష్ట పాలనకు అంతం పలకాలి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల ప్రజాశక్తి…