జిల్లా-వార్తలు

  • Home
  • అసంతృప్తి.. ఆవేదన

జిల్లా-వార్తలు

అసంతృప్తి.. ఆవేదన

Feb 26,2024 | 22:36

టిడిపి, జనసేన నియోజకవర్గ ఆత్మీయ సమావేశం తీరిది అధినేతలు చంద్రబాబు, పవన్‌ నిర్ణయాలపై ఇరు పార్టీ నేతల్లో అసంతృప్తి ప్రజాశక్తి – భీమవరం ఉండి నియోజకవర్గ టిడిపి,…

భరత్‌ను గెలిపిస్తే మరింత అభివృద్ధి కుప్పంకు నీరు మా హయాంలోనే…రూ.535 కోట్లతో మరో రెండు రిజర్వాయర్లు శాంతిపురం సభలో సిఎం జగన్మోహన్‌రెడ్డి రామకుప్పంలో హంద్రీనీవా జలాలు విడుదల

Feb 26,2024 | 22:35

భరత్‌ను గెలిపిస్తే మరింత అభివృద్ధి కుప్పంకు నీరు మా హయాంలోనే…రూ.535 కోట్లతో మరో రెండు రిజర్వాయర్లు శాంతిపురం సభలో సిఎం జగన్మోహన్‌రెడ్డి రామకుప్పంలో హంద్రీనీవా జలాలు విడుదలప్రజాశక్తి…

‘స్పందన’ సమస్యలు పరిష్కరించాలి

Feb 26,2024 | 22:34

కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ ప్రజాశక్తి – భీమవరం ‘స్పందన’లో ప్రజల నుంచి వచ్చిన సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక కృషి చేయాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ అన్నారు.…

పది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలి

Feb 26,2024 | 22:34

ముసునూరు : ప్రతి ఒక్క 10వ తరగతి విద్యార్థి మంచి మార్కులతో పాస్‌ అవ్వాలని అసిస్టెంట్‌ బిసిఎల్‌ ఫేర్‌ ఆఫీసర్‌ రవి ప్రసాద్‌ అన్నారు. సోమవారం మండలంలోని…

రూ.100 కోట్లతో గీతం ప్రాంగణాలలో ‘మూర్తి’ పరిశోధనా కేంద్రాలు

Feb 26,2024 | 22:34

వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ దయానంద సిద్దవట్టం ప్రజాశక్తి – మధురవాడ : విజ్ఞాన శాస్త్ర పరిశోధనల బలోపేతం, అంతర్జాతీయ స్థాయిలో ర్యాంకింగ్‌ సాధనే లక్ష్యంగా గీతం డీమ్డ్‌…

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

Feb 26,2024 | 22:32

డివైఎఫ్‌ఐ ఆధ్వర్యాన ఆర్‌డిఒకు వినతి జంగారెడ్డిగూడెం టౌన్‌ : విద్యార్థులకు న్యాయమైన భోజనం అందించి, కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆర్‌డిఒ…

వీరానగర్‌ ఇళ్లకు పన్నులు వేయాలి

Feb 26,2024 | 22:32

వారం రోజుల్లో స్పందించకుంటే జివిఎంసి జోనల్‌ కార్యాలయంలో నివాసం సిపిఎం ఆధ్వర్యంలో ధర్నాలో కార్పొరేటర్‌ గంగారావు ప్రజాశక్తి- వేపగుంట : వీరానగర్‌ కాలనీకి వారం రోజుల్లో ఇంటి…

దేవపూడిలో సీసీ రోడ్లు ప్రారంభం

Feb 26,2024 | 22:31

ముదినేపల్లి: దేవపూడిలో రూ.15 లక్షల గడపగడపకూ మన ప్రభుత్వం నిధులతో మంజూరై నిర్మాణం పూర్తి చేసుకున్న అంతర్గత సీసీ రోడ్లను, అలాగే గ్రామంలో రూ.43.60 లక్షల నిధులతో…

మహిళ దారుణ హత్య

Feb 26,2024 | 22:30

పోలవరం: మండలంలోని కొత్త రామయ్యపేటలో ఆదివారం రాత్రి మహిళ దారుణ హత్యకు గురైంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్తరామయ్యపేట పునరావాస కాలనీకి చెందిన…