జిల్లా-వార్తలు

  • Home
  • నిధులు మళ్లిస్తే పంచాయతీల అభివృద్ధి ఎలా?

జిల్లా-వార్తలు

నిధులు మళ్లిస్తే పంచాయతీల అభివృద్ధి ఎలా?

Dec 3,2023 | 00:09

ప్రజాశక్తి-ఆనందపురం : సర్పంచుల సమస్యలు పరిష్కరించాలని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వానపల్లి లక్ష్మి పేర్కొన్నారు. ఆనందపురం మండలంలోని బోయపాలెం గ్రామంలో ‘గ్రామాల అభివృద్ధికై సర్పంచుల సమర…

ప్రత్యేక శిబిరాలకు మిశ్రమ స్పందన

Dec 3,2023 | 00:09

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఓటర్ల జాబితాల్లో చేర్పులు, మార్పులు, తొలగింపునకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ శని,ఆదివారాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాలకు మిశ్రమ స్పందన వచ్చింది. ప్రత్యేక…

ప్రత్యేక శిబిరాలకు మిశ్రమ స్పందన

Dec 3,2023 | 00:08

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఓటర్ల జాబితాల్లో చేర్పులు, మార్పులు, తొలగింపునకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ శని,ఆదివారాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాలకు మిశ్రమ స్పందన వచ్చింది. ప్రత్యేక…

తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

Dec 3,2023 | 00:04

ప్రజాశక్తి-గుంటూరు : భారత వాతావరణ శాఖ జారీ చేసిన తుపాను హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై జిల్లా, డివిజన్‌, మండల స్థాయి అధికారులతో కలెక్టర్‌ ఎం.వేణుగోపా…

తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

Dec 3,2023 | 00:04

ప్రజాశక్తి-గుంటూరు : భారత వాతావరణ శాఖ జారీ చేసిన తుపాను హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై జిల్లా, డివిజన్‌, మండల స్థాయి అధికారులతో కలెక్టర్‌ ఎం.వేణుగోపా…

ఉపాధి చూపి వలసలను నివారించాలి

Dec 3,2023 | 00:02

ప్రజాశక్తి-గుంటూరు : ఉపాధి హామీ పనులను తక్షణమే చేపట్టి వలసలు నివారించాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. శనివారం…

రహదారి ధ్వంసం దారుణం

Dec 3,2023 | 00:01

ప్రజాశక్తి-సత్తెనపల్లి : సత్తెనపల్లిలో అమరావతి మేజర్‌ పెద్దకాలవ కుడివైపు రోడ్డును తవ్వటమే కాక బారీకేడ్లు పెట్టి రైతులకు పంట పొలాలకు వెళ్లే దారులను ధ్వంసం చేయడం దారుణమని,…

కళలకు సరిహద్దులు లేవు

Dec 3,2023 | 00:00

ప్రజాశక్తి – ఎఎన్‌యు : కళాకారులకు, కళలకు సరిహద్దులు ఉండవని, భాష ఏదైనా వారి భావంతోనే అన్ని ప్రాంతాలను వారి సొంతం చేసుకుంటారని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ…

రైలు గేటు ముసివేస్తే పొలాలకు ఎలా వెళ్లాలి?

Dec 2,2023 | 23:55

ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : రైలు గేటు ముసివేస్తే ఆందోళన చేస్తామని అధికారులను రైతులు హెచ్చరించారు. రైలు గేటు ముసివేస్తే పంటపొలాలకు ఎలా వెళ్లాలని ప్రశ్నించారు.…