జిల్లా-వార్తలు

  • Home
  • 24 వేలు దొంగ ఓట్లున్నాయి : ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు

జిల్లా-వార్తలు

24 వేలు దొంగ ఓట్లున్నాయి : ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు

Jan 11,2024 | 23:41

మాట్లాడుతున్న ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ప్రజాశక్తి – వినుకొండ : నియోజకవర్గంలో 24 వేలు దొంగ ఓట్లు ఉన్నాయని, వాటిలో ఇప్పటికి సగం దొంగ ఓట్లు తీయించామని, ఇదంతా…

వైసిపికి చరమగీతం పాడాలి

Jan 11,2024 | 23:40

ప్రజాశక్తి-సిఎస్‌ పురంరూరల్‌ : వైసిపి అరాచక పాలనకు చరమగీతం పాడాలని టిడిపి కనిగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. స్థానిక టిడిపి…

‘జంకె’ను కలిసిన తాటిపర్తి

Jan 11,2024 | 23:39

ప్రజాశక్తి-శింగరాయకొండ : వైసిపి జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డిని వైసిపి యర్రగొండపాలెం ఇన్‌ఛార్జి తాటిపర్తి చంద్రశేఖర్‌ గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. వైసిపి యర్రగొండపాలెం ఇన్‌ఛార్జిగా త్వరలో…

కొనసాగుతున్న అంగన్‌వాడీల నిరసన

Jan 11,2024 | 23:37

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌ : అంగన్‌వాడీలను పండుగ పూట రోడ్డున పడేయటం అన్యాయమని రైల్వే ఎంప్లాయీస్‌ యూనియన్‌ రీజనల్‌ నాయకులు వాసుదేవరావు విమర్శించారు. సమస్యల పరిష్కారం…

చిరు వ్యాపారులకు ‘జగనన్న తోడు’

Jan 11,2024 | 23:37

జగనన్న తోడు నిధులను లబ్ధిదారులకు అందజేస్తున్న కలెక్టర్‌ ప్రజాశక్తి-అమలాపురం చిరువ్యాపారులకు జగనన్న తోడు నిధులు వ్యాపారాభివద్ధికి మేలు చేకూర్చుతూ చేయూతనందిస్తు న్నాయని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా…

36 గంటల దీక్ష భగం అప్రజాస్వామికం

Jan 11,2024 | 23:35

మాట్లాడుతున్న వెంకటేశ్వర్లు ప్రజాశక్తి-అమలాపురం ఉపాధ్యా యులకు రావలసిన పిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐ, పిఆర్‌సి బకాయిల కొరకు ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ జనవరి 9, 10 తేదీలలో విజయవాడలో…

దీక్షలతో అంగన్‌వాడీల నిరసన

Jan 11,2024 | 23:32

మండపేటలో అంగన్‌వాడీల సమ్మె ప్రజాశక్తి-యంత్రాంగం డిమాండ్ల సాధన కోసం గత 31 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అంగన్‌వాడీల సమ్మె గురువారం కొనసాగింది. ఈ సందర్బంగా వారు పలువిధాలుగా…

రాష్ట్రంలో విధ్వంస పాలన

Jan 11,2024 | 23:20

మాట్లాడుతున్న టిడిపి జిల్లా అధ్యక్షులు రవికుమార్‌ రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు కదులుతున్న జనం మాట తప్పిన జగన్‌కు గుణపాఠం తప్పదు టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ ప్రజాశక్తి…

శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

Jan 11,2024 | 23:17

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్‌ అసెంబ్లీ స్థాయి మాస్టర్‌ ట్రైనర్లకు ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత సూచించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గురువారం…