జిల్లా-వార్తలు

  • Home
  • మాట నిలబెట్టుకునే నాయకుడు జగన్

జిల్లా-వార్తలు

మాట నిలబెట్టుకునే నాయకుడు జగన్

May 20,2024 | 10:19

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగనేనని జిల్లా పరిషత్ చైర్మన్, డిప్యూటీ రీజనల్ కో-ఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు…

పొదిలిలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ : 26 బైక్‌లు స్వాధీనం

May 20,2024 | 09:57

పొదిలి (ప్రకాశం) : సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మల్లిఖార్జున్‌రావు ఆధ్వర్యంలో సోమవారం పొదిలిలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 26 బైక్‌లను స్వాధీనం…

మార్కాపురం లో పొలీసుల కార్డన్‌ సెర్చ్‌

May 20,2024 | 09:45

మార్కాపురం (ప్రకాశం) : మార్కాపురంలో సోమవారం ఉదయం పోలీసులు కార్డన్‌సెర్చ్‌ ను చేపట్టారు. ఈరోజు తెల్లవారుజామున నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌…

డీజేలకు అనుమతి లేదుచిత్తూరు గంగమ్మ జాతర ఏర్పాట్ల పరిశీలనలో ఎస్‌పి

May 20,2024 | 00:49

డీజేలకు అనుమతి లేదుచిత్తూరు గంగమ్మ జాతర ఏర్పాట్ల పరిశీలనలో ఎస్‌పిప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌: డీజేలకు ఎలాంటి అనుమతులు లేవని గంగమ్మ జాతర ఏర్పాట్ల పరిశీలనలో ఎస్‌పి మణికంఠ…

సుందరయ్యను ఆదర్శంగా తీసుకోవాలివర్థంతి సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు పిలుపు

May 20,2024 | 00:47

సుందరయ్యను ఆదర్శంగా తీసుకోవాలివర్థంతి సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు పిలుపు ప్రజాశక్తి -చిత్తూరుఅర్బన్‌: ప్రజా నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్యను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సిపిఎం…

May 20,2024 | 00:43

ఎస్‌విసెట్‌ స్ట్రాంగ్‌ రూముల వద్ద నిరంతర నిఘా కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రత కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: సార్వత్రిక ఎన్నికలు 2024…

శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ టీటీడీ విస్తృత ఏర్పాట్లు

May 20,2024 | 00:42

శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ టీటీడీ విస్తృత ఏర్పాట్లు ప్రజాశక్తి- తిరుమల: తిరుమలలో మూడు రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. మూడో…

గిరిజనుల వినూత్న నిరసన

May 19,2024 | 23:53

ప్రజాశక్తి -అనంతగిరి:తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ గిరిజన ప్రజలు ఖాళీ బిందెలతఓ వినూత్న రీతిలో చేతులు జోడించి మండలంలోని రొంపల్లి పంచాయతీ ఎగువగుడ్డి, గాదిలోవ గ్రామాల గిరిజన…

సుందరయ్య ఆశయాలను సాధిస్తాం

May 19,2024 | 23:52

ప్రజాశక్తి-పాడేరు: దేశంలో ప్రజాస్వామ్యక ఉద్యమాలను మరింత బలోపేతం చేయడంతోనే పుచ్చలపల్లి సుందరయ్యకు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి పి అప్పలనరస తెలిపారు. అల్లూరి…