జిల్లా-వార్తలు

  • Home
  • లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కారం

జిల్లా-వార్తలు

లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కారం

Mar 17,2024 | 00:41

ప్రజాశక్తి – పర్చూరు స్థానిక కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయలోక్ అదాలత్‌ నిర్వహించారు. రెండు కోర్టుల్లో సీసీఐ, ఐపీఎస్ కేసులు 28, చెక్ బౌన్స్ కేసులు మూడింటిలో…

కరణంను కలిసిన యడం

Mar 17,2024 | 00:40

ప్రజాశక్తి – చీరాల ఎంఎల్‌ఎ కరణం బలరామకృష్ణమూర్తి, చీరాల వైసిపి శాసన సభ అభ్యర్థి కరణం వెంకటేష్ బాబును రామకృష్ణాపురంలోని ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంలో వైసిపి పర్చూరు…

సిఎఎను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌

Mar 17,2024 | 00:25

అమలాపురంలో ధర్నా నిర్వహిస్తున్న ప్రజా సంఘాల నాయకులు ప్రజాశక్తి-అమలాపురం మత ప్రాతిపదికన దేశ ప్రజలను విడగొట్టేందుకు కేంద్రంలో బిజెపి తీసుకొచ్చిన సిఎఎ నిబంధనలను తక్షణం ఉపసంహరించుకోవాలని, సిఎఎఎన్‌ఆర్‌సి…

చిరుధాన్యాల్లో అధిక షోషకాలు

Mar 17,2024 | 00:23

మాట్లాడుతున్న సూపర్‌వైజర్‌ వరలక్ష్మి ప్రజాశక్తి – ఆలమూరు చిరుధాన్యాల్లో అధిక పోషక లాభాలు ఉన్నందున వాటిని తప్పక వినియోగించాలని చెముడులంక సెక్టార్‌ ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ వరలక్ష్మి అంగన్‌వాడీలకు…

పోలింగ్‌ కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు

Mar 16,2024 | 23:59

ప్రజాశక్తి-ప్రజాశక్తి-పెదబయలు: ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అరకు నియోజక వర్గం రిటర్నింగ్‌ అధికారి, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్‌ ఆదేశించారు.…

ఎన్నికల్లో బిజెపి కూటమిని ఓడించండి

Mar 16,2024 | 23:57

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి కూటమిని, వైసిపి ఓడించి ఇండియా కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మెడబలిమి వెంకటేశ్వరరావు, సిపిఐ…

రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

Mar 16,2024 | 23:56

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌:మండలంలోని మాడగడ పంచాయతీ నందివలస జంక్షన్‌ నుండి బస్కి వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి బస్కి పంచాయితి సర్పంచ్‌ పాడి రమేష్‌ ఆధ్వర్యంలో శనివారం…

రైతుభరోసా కేంద్రాలతో ప్రయోజనం

Mar 16,2024 | 23:56

ప్రజాశక్తి-శింగరాయకొండ : సచివాలయాలకు అనుబంధంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాలు, హెల్త్‌ క్లీనిక్‌ సెంటర్లు రైతులు, ప్రజలకు అండగా ఉంటాయని రాష్ట్ర మున్సిపల్‌ పట్టణాభివద్ధి శాఖ మంత్రి…

మహిళా వర్సిటీలో ముగిసిన జాతీయ సదస్సు

Mar 16,2024 | 23:55

మహిళా వర్సిటీలో ముగిసిన జాతీయ సదస్సు ప్రజాశక్తి – క్యాంపస్‌ : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని సంగీతం, నత్యం, లలిత కళల విభాగం, కేంద్రీయ సంస్కత…