జిల్లా-వార్తలు

  • Home
  • ముగిసిన ఆహ్వాన నాటిక పోటీలు

జిల్లా-వార్తలు

ముగిసిన ఆహ్వాన నాటిక పోటీలు

Feb 22,2024 | 23:28

పురస్కారాలు అందుకుంటున్న లక్ష్మణరావు, మహేష్‌ రెడ్డి ప్రజాశక్తి – తెనాలి : వైయస్సార్‌ నాటక కళాపరిషత్‌ జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు గురువారం రాత్రి ముగిశాయి. పట్టణ…

వైసిపితోనే మహిళలకు ఆర్థిక భరోసా

Feb 22,2024 | 23:10

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వైసిపి ప్రభుత్వం పలు పథకాల ద్వారా భరోసా కల్పిస్తుందని ఎంపీపీ, జెడ్‌పిటిసి బి.ఈశ్వరి, సిహెచ్‌ జానకమ్మ చెప్పారు. మండల కేంద్రంలోని అల్లూరి…

భాషా వాలంటీర్ల ర్యాలీ

Feb 22,2024 | 23:09

ప్రజాశక్తి -డుంబ్రిగుడ: ఐటిడి పరిధిలోని జిపిఎస్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న బాషా వాలంటీర్లను విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెన్యువల్‌ చేసి జీతాలు పెంచాలని కోరుతూ మండల కేంద్రంలోని మూడు…

రాష్ట్ర బృందం సందర్శించి

Feb 22,2024 | 23:06

ప్రశ్నలు అడుగుతున్న బృందం సభ్యులు xప్రజాశక్తి-అరకులోయ:మండలంలోని కొత్తభల్లు గూడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో లెర్నింగ్‌ ఇంప్రూవ్మెంట్‌ ప్రోగ్రాం( ఎల్‌ఐపి) రాష్ట్ర బృందం సందర్శించి…

ఆదివాసీ గిరిజన సంఘం నిరసన

Feb 22,2024 | 23:04

ప్రజాశక్తి- పాడేరు:ఆదివాసి స్పెషల్‌ డిఎస్సి పై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసి జీవో నెంబర్‌ 3కు చట్టబద్ధం కల్పించాలని ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో పాడేరు…

రైతులపై కాల్పులు అమానుషం

Feb 22,2024 | 22:51

ప్రజాశక్తి-దేవరాపల్లి రైతు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కావాలని కోరడమే నేరమన్నట్లు హర్యానా ప్రభుత్వం రైతులపై కాల్పులు జరిపి, చలో ఢిల్లీ కార్యక్రమాన్ని రక్తసిక్తం చేయడంపై…

‘యలమంచిలి అభివృద్ధికి వైసిపి కట్టుబడి ఉంది’

Feb 22,2024 | 22:50

ప్రజాశక్తి – యలమంచిలి : ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా యలమంచిలి ప్రాంత అభివృద్ధికి వైసిపి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి…

జాతీయ రహదారి విస్తరణ బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని రాస్తారోకో

Feb 22,2024 | 22:46

ప్రజాశక్తి-రాజవొమ్మంగి జాతీయ రహదారి 516ఇ విస్తరణ పనుల్లో భాగంగా రహదారికి ఇరువైపులా గృహాలు, షాపులు, భూములు కోల్పోయిన బాధితులకు తక్షణం నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ గురువారం జడ్డంగి…

ఆదివాసీ మాతృభాష వాలంటీర్ల ర్యాలీ

Feb 22,2024 | 22:44

ప్రజాశక్తి -కొయ్యూరు మార్చి, ఏప్రిల్‌ నెలలకు తమను రెన్యువల్‌ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కోరుతూ ఆదివాసీ మాతృ భాషా వాలంటీర్లు…