జిల్లా-వార్తలు

  • Home
  • నేలకొరిగిన ఉద్యమాల వృక్షం

జిల్లా-వార్తలు

నేలకొరిగిన ఉద్యమాల వృక్షం

Feb 18,2024 | 22:47

మదనపడుతున్న మన్యవాసులు, ప్రకృతి ప్రేమికులు ప్రజాశక్తి-రాజవొమ్మంగి: దశాబ్దాల చరిత్ర కలిగి, ఉద్యమాలకు కేంద్రబింధువుగా ఉన్న ఉద్యమాల భారీ మామిడి వక్షం జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా…

సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం

Feb 18,2024 | 22:44

  ప్రజాశక్తి-ఆత్రేయపురం అర్హత ఉండి దరఖాస్తు చేసుకున్న ప్రతి పేదవానికి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ద్వేయమని స్థానిక ఎంఎల్‌ఎ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన…

గ్రామాల అభివృద్ధి వైసిపి ప్రభుత్వం కృషి

Feb 18,2024 | 22:41

మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి చెక్కు అందజేసిన చేస్తున్న ఎంఎల్‌సి తోట ప్రజాశక్తి-కపిలేశ్వరపురం గ్రామాల అభివృద్ధికి వైసిపి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు పేర్కొన్నారు.…

పార్కింగ్‌ చేసిన స్కూల్‌ బస్సు దగ్ధం

Feb 18,2024 | 22:35

తాళ్లపూడి వద్ద అగ్ని ప్రమాదంలో దగ్ధమవుతున్న బస్సు ప్రజాశక్తి- రామచంద్రపురం కె.గంగవరం మండలంలోని తాళ్లపోడు గ్రామంలో ఆదివారం ఉదయం స్కూల్‌ బస్సు దగ్ధమైంది. యానాం సమీపంలోని రవి…

రుణాల రికవరీ వేగవంతం

Feb 18,2024 | 22:33

మాట్లాడుతున్న డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్‌ డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్‌ ప్రజాశక్తి- కొత్తూరు రుణాల రికవరీ వేగవంతం చేయాలని డిఆర్‌డిఎ పీడీ విద్యాసాగర్‌ సూచించారు. స్థానిక మండల మహిళా…

రథసప్తమి ఆదాయం రూ.50.90 లక్షలు

Feb 18,2024 | 22:30

కమిషనర్‌కు చిత్రపటాన్ని అందజేస్తున్న ఇఒ రమేష్‌బాబు తదితరులు గతేడాది కంటే రూ.2.25 లక్షలు అధికం ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ అరసవల్లి సూర్య నారాయణ స్వామి ఆలయంలో…

పెళ్లిసందడిఒక్కటి కానున్న వేలాది జంటలు

Feb 18,2024 | 22:28

ప్రజాశక్తి – శ్రీకాకుళం మాఘమాసం ప్రారంభం కావడంతో పెళ్లి సందడికి తెరలేచింది. బాజా భజంత్రీలు మోగుతున్నాయి. ఒకవైపు వివాహాలు, మరోవైపు గృహ ప్రవేశాలు ఇతర శుభకార్యాలు జరుగుతున్నాయి.…

వాలంటీర్లకు వందనం

Feb 18,2024 | 22:26

ప్రజాశక్తి – ముదినేపల్లి స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ ప్రాంగణంలో ఆదివారం వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు,…

అంధత్వ నివారణే లక్ష్యం అకంటి వెలుగుతో సత్ఫలితాలు

Feb 18,2024 | 22:26

283 పాఠశాలల్లో నేత్ర వైద్య శిబిరాలు 637 గ్రామాల్లో 2,30,274 మందికి వైద్య పరీక్షలు జిల్లా అంధత్వ నివారణ అధికారి త్రినాథరావు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ జిల్లాలో…