జిల్లా-వార్తలు

  • Home
  • సీసీ కెమెరాల వైర్లు కత్తిరించిన దుండగులు

జిల్లా-వార్తలు

సీసీ కెమెరాల వైర్లు కత్తిరించిన దుండగులు

Mar 1,2024 | 12:12

సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై ప్రజాశక్తి-వెదురుకుప్పం/ కార్వేటినగరం (చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలో కార్వేటినగరం మండలం లో రాజా కుమారస్వామి…

ఇళ్ళు మంజూరు చేస్తాం

Mar 1,2024 | 11:53

అగ్ని ప్రమాద బాధితులకు రాష్ట్ర చీఫ్ విప్ హామీ  ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా) : ప్రభుత్వ పరంగా ఇళ్ళు మంజూరు చేస్తామని, నష్టపరిహారాన్ని అందిస్తామని రాష్ట్ర చీఫ్…

ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

Mar 1,2024 | 11:49

ప్రజాశక్తి-హిందూపురం : శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 41 పరీక్ష కేంద్రాలలో ప్రశాంతంగా ప్రథమ సంవత్సరం ఇంటర్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమైనాయి. జిల్లా వ్యాప్తంగా 113…

8 గంటలకే పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు

Mar 1,2024 | 11:32

ప్రజాశక్తి-పీలేరు : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతుండడంతో విద్యార్థులు ఉదయం 8 గంటల నుంచే తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.…

సామర్లకోటలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం

Mar 1,2024 | 11:22

ప్రజాశక్తి – సామర్లకోట : సామర్లకోటలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. స్థానిక ప్రగతి విద్యాలయ జూనియర్ కళాశాలలో ప్రారంభమైన మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షలు హాజరైన…

విద్యార్థులకు రోటరీ క్లబ్‌ స్టడీ మెటీరియల్‌ అందజేత

Mar 1,2024 | 11:07

ప్రజాశక్తి – మామిడికుదురు (కోనసీమ) : స్టడీమెటీరియల్‌ సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని రాజోలు రోటరీ క్లబ్‌ అధ్యక్షులు ఏడిద కవింద్ర అన్నారు. శుక్రవారం కరవాక…

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

Mar 1,2024 | 09:50

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌ : జిల్లాలో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు నిఘా నీడలో జరగనున్నాయి. ఈనెల 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయి. ఉదయం 9…

టిడిపిలో 50 కుటుంబాలు చేరిక

Mar 1,2024 | 00:28

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం యర్రగొండపాలేనికి చెందిన 50 వైసీపీ కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ సీనియర్‌ నాయకులు ఒంగోలు ఆదిరెడ్డి,…

‘సంత’ పూర్వ వైభవానికి కృషి: మంత్రి నాగార్జున

Mar 1,2024 | 00:24

ప్రజాశక్తి-సంతనూతలపాడు: స్థానిక ఎఎంసి కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన పశువుల సంత పూర్వవైభవానికి కృషి చేస్తానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ మేరుగు నాగార్జున…