‘పివిఆర్ మల్టీ స్పెషాలిటీ’లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభం
ప్రజాశక్తి – హెల్త్ యూనివర్సిటీ : డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలను పటమటలోని యాదవుల బజారులో ఉన్న పి.వి.ఆర్. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రారంభించినట్లు హాస్పిటల్ అడ్వైజర్,…
ప్రజాశక్తి – హెల్త్ యూనివర్సిటీ : డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలను పటమటలోని యాదవుల బజారులో ఉన్న పి.వి.ఆర్. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రారంభించినట్లు హాస్పిటల్ అడ్వైజర్,…
ప్రజాశక్తి – నందిగామ : నందిగామ పట్టణంలో లాడ్జి లను శనివారం రాత్రి నందిగామ సీఐ హనీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విజయవాడ సిటీ కమిషనర్ ఉత్తర్వుల…
అధికార ప్రతిపక్షాలు పార్టీలు ఎలక్షన్లో ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారని ఫలితాలు రాకముందే ప్రజలను గాలికి వదిలేశారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు అన్నారు.…
ప్రజాశక్తి-విజయనగరంటౌన్ : జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న వేసవి శిక్షణ శిబిరాలకు విశేష స్పందన లభిస్తోంది. విజయనగరంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో వేసవి శిక్షణ శిబిరాలను…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : స్థానిక ధర్మపురి వద్దనున్న వసంత విహార్ లేఅవుట్లో నూతనంగా నిర్మించిన క్రెడారు భవనాన్ని ఆదివారం క్రెడారు జాతీయ మాజీ అధ్యక్షులు సి.శేఖరరెడ్డి, సహాయ…
తొలకరి జల్లుల తర్వాత గొర్రెలు తిప్పి సేద్యం చేయాలి వేసవిలోనే దుక్కులు దున్నుకోవడం రైతులకు ఎంతో ప్రయోజనం వీరులపాడు మండలంలోని పలు గ్రామాల రైతులు వేసవి దుక్కులు…
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి: ప్రజలను మరోసారి మోసగించి అధికారంలోకి వచ్చేందుకు ప్రధాని మోడీ ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేస్తున్నారని, ఇందుకోసం మోడీ, బిజెపి నాయకులు ఎన్ని అడ్డదారులు తొక్కినా…
ప్రజాశక్తి – నందిగామ : నందిగామ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల్లో పైకి కనిపించని టెన్షన్ మొదలైంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల…
ప్రజాశక్తి – వంగర : వారంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతోంది. అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో రైతులు కూడా పొలాల్లో దుక్కులు చేసి ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు.…