జిల్లా-వార్తలు

  • Home
  • ‘పివిఆర్‌ మల్టీ స్పెషాలిటీ’లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభం

జిల్లా-వార్తలు

‘పివిఆర్‌ మల్టీ స్పెషాలిటీ’లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభం

May 26,2024 | 21:10

ప్రజాశక్తి – హెల్త్‌ యూనివర్సిటీ : డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ సేవలను పటమటలోని యాదవుల బజారులో ఉన్న పి.వి.ఆర్‌. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ప్రారంభించినట్లు హాస్పిటల్‌ అడ్వైజర్‌,…

లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీ

May 26,2024 | 21:09

ప్రజాశక్తి – నందిగామ : నందిగామ పట్టణంలో లాడ్జి లను శనివారం రాత్రి నందిగామ సీఐ హనీష్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విజయవాడ సిటీ కమిషనర్‌ ఉత్తర్వుల…

ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం : బాబూరావు

May 26,2024 | 21:09

అధికార ప్రతిపక్షాలు పార్టీలు ఎలక్షన్లో ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారని ఫలితాలు రాకముందే ప్రజలను గాలికి వదిలేశారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు అన్నారు.…

క్రీడా శిక్షణకు విశేష స్పందన

May 26,2024 | 21:08

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ : జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న వేసవి శిక్షణ శిబిరాలకు విశేష స్పందన లభిస్తోంది. విజయనగరంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో వేసవి శిక్షణ శిబిరాలను…

క్రెడాయి  భవనం ప్రారంభం

May 26,2024 | 21:08

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : స్థానిక ధర్మపురి వద్దనున్న వసంత విహార్‌ లేఅవుట్‌లో నూతనంగా నిర్మించిన క్రెడారు భవనాన్ని ఆదివారం క్రెడారు జాతీయ మాజీ అధ్యక్షులు సి.శేఖరరెడ్డి, సహాయ…

దుక్కులు దున్నితే అధిక దిగుబడులు

May 26,2024 | 21:07

తొలకరి జల్లుల తర్వాత గొర్రెలు తిప్పి సేద్యం చేయాలి వేసవిలోనే దుక్కులు దున్నుకోవడం రైతులకు ఎంతో ప్రయోజనం వీరులపాడు మండలంలోని పలు గ్రామాల రైతులు వేసవి దుక్కులు…

ప్రజాస్వామ్యాన్ని హైజాక్‌ చేస్తున్న మోడీ

May 26,2024 | 21:06

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి: ప్రజలను మరోసారి మోసగించి అధికారంలోకి వచ్చేందుకు ప్రధాని మోడీ ప్రజాస్వామ్యాన్ని హైజాక్‌ చేస్తున్నారని, ఇందుకోసం మోడీ, బిజెపి నాయకులు ఎన్ని అడ్డదారులు తొక్కినా…

ప్రధాన పార్టీలకు టెన్షన్‌

May 26,2024 | 21:05

ప్రజాశక్తి – నందిగామ : నందిగామ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల్లో పైకి కనిపించని టెన్షన్‌ మొదలైంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల…

ఆయకట్టుకు నీరందేనా?

May 26,2024 | 21:05

ప్రజాశక్తి – వంగర : వారంలో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కాబోతోంది. అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో రైతులు కూడా పొలాల్లో దుక్కులు చేసి ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధమవుతున్నారు.…