జిల్లా-వార్తలు

  • Home
  • జనవరిలో టిడిపిలోకి పలువురు..

జిల్లా-వార్తలు

జనవరిలో టిడిపిలోకి పలువురు..

Dec 25,2023 | 17:10

నియోజకవర్గ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ప్రజాశక్తి – భీమడోలు జనవరిలో టిడిపిలోకి పలువురు చేరనున్నారని ఆ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు తెలిపారు.…

రూ.367.08 కోట్లు రైతుల ఖాతాల్లో జమ

Dec 25,2023 | 17:09

ప్రజాశక్తి – నూజివీడు రూరల్‌ జిల్లాలో ధాన్యం విక్రయించిన 34,041 మంది రైతులకు రూ.367.08 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామని జెసి లావణ్య వేణి తెలిపారు.…

గోకవరంలో టిడిపి కార్యాలయాన్ని ప్రారంభించిన జ్యోతుల నెహ్రూ

Dec 25,2023 | 15:52

ప్రజాశక్తి-గోకవరం(తూర్పుగోదావరి) : మండల కేంద్రమైన గోకవరం రెవెన్యూ కార్యాలయం ఎదురుగా పైలా శ్రీను ఇంటి వద్ద టిడిపి నూతన కార్యాలయాన్ని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, జగ్గంపేట మాజీ…

6వ రోజుకి చేరిన సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె

Dec 25,2023 | 15:48

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : సీఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలు మరిచి సమగ్ర అభియాన్‌ ఉద్యోగులను మోసం చేశారని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీనీ అమలు చేయాలని లేకుంటే…

మున్సిపల్‌ కార్మికుల సమ్మెను జయప్రదం చేయండి

Dec 25,2023 | 15:37

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న మున్సిపల్‌ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు భాస్కరరావు, జిల్లా బాధ్యులు జగన్మోహనరావు పిలుపునిచ్చారు. ఈ…

క్రిస్మస్‌ రోజున జీసస్‌కి తమగోడు వినిపించిన అంగన్వాడీలు

Dec 25,2023 | 15:23

ప్రజాశక్తి -నెల్లూరు : క్రిస్మస్‌ పర్వదినం నాడు అంగన్వాడీల సమ్మె కొనసాగింది. నెల్లూరు వైఎంసిఏ గ్రౌండ్‌ వద్దనున్న జీసస్‌ విగ్రహం ముందు సోమవారం అంగన్వాడీలు ప్రత్యేక ప్రార్థనలు…

సిఎం జగన్‌ మనసు మారాలని అంగన్వాడీల ప్రార్థనలు

Dec 25,2023 | 15:15

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌(అన్నమయ్యజిల్లా) : ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మనసు మారి తమ న్యాయమైన కోర్కెలు తీర్చే విధంగా ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ అంగన్వాడీ మహిళలు…

 శాంటా క్లాజ్ కి వినతిపత్రం అందజేసి సమగ్రశిక్ష ఉద్యోగుల నిరసన

Dec 25,2023 | 15:12

ప్రజాశక్తి-కాకినాడ : బైబిల్ అంత పవిత్రమైన అసెంబ్లీ సాక్షిగా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానన్న హామీని జగన్ అమలు చేసేలా మంచి బుద్ధిని ప్రసాదించమని క్రిస్మస్…

అగ్ని ప్రమాద బాధితులకు దాతల సాయం

Dec 25,2023 | 14:53

ప్రజాశక్తి-వెదురుకుప్పం(చిత్తూరు) : మండలంలోని దిగవ పల్లాలు గ్రామానికి చెందిన కె.సెల్వి ఇల్లు విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సెల్వి కుటుంబ సభ్యులు…