జిల్లా-వార్తలు

  • Home
  • బకాయిలు చెల్లించాలని యుటిఎఫ్‌ దీక్ష

జిల్లా-వార్తలు

బకాయిలు చెల్లించాలని యుటిఎఫ్‌ దీక్ష

Feb 1,2024 | 22:38

ప్రజాశక్తి-కాకినాడఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్‌ బకాయిలు చెల్లించాలని గురువారం యుటిఎఫ్‌ జిల్లా సహాధ్యక్షురాలు బి.నాగమణి అధ్యక్షతన నిరహారదీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో యుటిఎఫ్‌ జిల్లా ప్రధానకార్యదర్శి టి.రవి చక్రవర్తి…

ఎంపిడిఒలకు పోస్టింగులు

Feb 1,2024 | 22:37

మాట్లాడుతున్న జెడ్‌పి చైర్‌పర్సన్‌ విజయ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించి ప్రభుత్వం ఇతర జిల్లాల నుంచి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు కేటాయించిన…

2వ రోజు శానిటేషన్‌ వర్కర్స్‌ ఆందోళన

Feb 1,2024 | 22:36

ప్రజాశక్తి-కాకినాడతమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్‌ శానిటేషన్‌ వర్కర్స్‌ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన గురువారం 2వ రోజు కొనసాగింది. యూనియన్‌…

పారిశ్రామికాభివృద్ధిలో ప్రభుత్వం విఫలం

Feb 1,2024 | 22:33

మాట్లాడుతున్న రవికుమార్‌ టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ ప్రజాశక్తి – పలాస పరిశ్రమలు వస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు రాష్ట్రాభివృద్ధి కూడా సాధ్యమవుతుందని…

వారసత్వ సంపదను రక్షించుకోవాలి

Feb 1,2024 | 22:32

ప్రజాశక్తి-కాకినాడకాకినాడ నగరంలోని పురాతన సంపదను రక్షించుకోవాలని, పురాతన కట్టడాలను కాపాడుకోవాలని కరువు, వరదల నివారణ ప్రపంచ ప్రజా కమిషన్‌ చైర్మన్‌, రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత డాక్టర్‌…

పెండింగ్‌ బకాయిలు చెల్లించాలి

Feb 1,2024 | 22:31

శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న కిషోర్‌కుమార్‌ యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కిషోర్‌ కుమార్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించాలని…

ఆదాయం ఉన్నా.. అభివృద్ధి సున్నా..

Feb 1,2024 | 22:31

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధివ్యవసాయ మార్కెట్‌ కమిటీల ప్రాబల్యం నానాటికీ తగ్గిపోతోంది. లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయం సమకూరుతున్నా రైతుల ప్రయోజనాలు నానాటికీ తగ్గిపోతున్నాయి. రోజులు గడిచే కొద్దీ మార్కెట్‌ కమిటీల…

ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై

Feb 1,2024 | 22:29

సమావేశంలో మాట్లాడుతున్న తులసీదాస్‌ 16న నిరసనలు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ,…

వసతిగృహాల్లో పిల్లలకు పోషకాహారం

Feb 1,2024 | 22:27

మాట్లాడుతున్న సన్యాసినాయుడు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ వసతిగృహాల్లోని పిల్లలకు మంచి పోషకాహారాన్ని అందించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు అన్నారు. నగరంలోని అరసవల్లిలోని బాలసదన్‌, శిశుగృహాలు…