జిల్లా-వార్తలు

  • Home
  • రేషన్ బియ్యం పట్టివేత

జిల్లా-వార్తలు

రేషన్ బియ్యం పట్టివేత

Jan 4,2024 | 00:00

ప్రజాశక్తి – కారంచేడు స్థానిక 14వ వార్డులో ఉన్న మూడో నెంబర్ షాపు వద్ద అక్రమంగా నిలవచేసిన 25క్వింటాళ్ల రేషన్ బియ్యంను అధికారులు స్వాదీనం చేసుకున్నారు. షాపు…

నీలంకు కాంగ్రెస్‌లోకి ఆహ్వానం

Jan 3,2024 | 23:59

ప్రజాశక్తి – చీరాల మాజీ కేంద్ర మంత్రి జెడి శీలం కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీని బలోపేతం చేసే దిశగా వివిధ ప్రాంతాలు తిరుగుతున్నారు. కాంగ్రెస్…

చేనేత సమస్యలపై ఐక్య పోరాటం : చేనేత జనసమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు మాచర్ల మోహనరావు

Jan 3,2024 | 23:58

ప్రజాశక్తి – చీరాల రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలు ఎదుర్కొన్న సమస్యలపై ఐక్యంగా పోరాడి సాధించుకోవాలని రాష్ట్ర చేనేత జన సమాఖ్య వ్యవస్థాపకులు మాచర్ల మోహనరావు అన్నారు. సమాఖ్య…

చంద్రబాబును కలిసిన కొండయ్య

Jan 3,2024 | 23:56

ప్రజాశక్తి – చీరాల టిడిపి ఇన్చార్జ్ ఎంఎం కొండయ్య యాదవ్ ఆధ్వర్యంలో టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు సమక్షంలో బుధవారం వంద మందికిపైగా టిడిపిలో చేరారు. వీరిలో…

లింగ సమానత్వంను పెంపొందించాలి

Jan 3,2024 | 23:26

లింగ సమానత్వంను పెంపొందించాలిప్రజాశక్తి – క్యాంపస్‌ : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని మహిళా అధ్యయన కేంద్రం రీసెర్చ్‌ అసోసి యేట్‌ డాక్టర్‌ ఇ కోనప్రభ స్థానిక…

భూ రీసర్వేను పటిష్టంగా చేపట్టండి అధికారులకు జెసి ఆదేశం

Jan 3,2024 | 23:25

భూ రీసర్వేను పటిష్టంగా చేపట్టండి అధికారులకు జెసి ఆదేశంపజాశక్తి -రామచంద్రపురం: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూ రీ సర్వే ను పటిష్టంగా చేపట్టాలని తిరుపతి జిల్లా…

మున్సిపల్‌ కార్మికుల ధర్నా

Jan 3,2024 | 23:24

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం సమస్యలు పరిష్కరించాలంటూ మున్సిపల్‌ కార్మికులు రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తొలుత తాడితోటలోని అంబేద్కర్‌ విగ్రహం నుంచి కార్మికులు నగర…

జ్యోతిబస్‌ నగర్‌లో మౌలిక వసతులు కల్పించండి.. కలెక్టర్‌కు సిపిఎం వినతి

Jan 3,2024 | 23:23

జ్యోతిబస్‌ నగర్‌లో మౌలిక వసతులు కల్పించండి.. కలెక్టర్‌కు సిపిఎం వినతి ప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌ : పట్టణంలోని టిడ్కో ఇళ్ల పక్కన జ్యోతి బస్‌నగర్‌ లో…

ఎల్‌ఐసి ఉద్యోగుల నిరసన

Jan 3,2024 | 23:22

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం వేతన సవరణ చర్చలను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ ఎల్‌ఐసి ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. భోజన విరామ సమయంలో బుధవారం డివిజనల్‌…