10న మహాసభను జయప్రదం చేయండి
వినుకొండ: నియోజవర్గంలోని ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు, వినుకొండ పుర పాలక సంఘం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యో గులను గురువారం జేఏసీ అమరావతి, పల్నాడు…
వినుకొండ: నియోజవర్గంలోని ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు, వినుకొండ పుర పాలక సంఘం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యో గులను గురువారం జేఏసీ అమరావతి, పల్నాడు…
ప్రజాశక్తి-కూనవరం మిచౌంగ్ తూఫాన్ వల్ల పంటలు నష్టపోయిన ప్రతి రైతుకూ నష్ట పరిహారం ఇవ్వాలని సీపీఎం నాయకులు గురువారం మండల తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా…
ప్రజాశక్తి- విలేకర్ల యంత్రాంగం మిచౌంగ్ తుపాన్ ప్రభావంతో వీచిన గాలులు, ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో దెబ్బతిన్న పంటలను టిడిపి, జనసేన, సిపిఐ నాయకులు గురువారం…
అచ్చంపేట: మిచాంగ్ తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర రావు అన్నారు గురువారం. అచ్చం పేట…
ప్రజాశక్తి-చోడవరం తుఫాన్లో పంట నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం అందిస్తామని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. గురువారం ఆయన అనకాపల్లి ఆర్టీవో చిన్నికృష్ణతో కలిసి…
ప్రజాశక్తి- అనకాపల్లి ఎటువంటి పొరపాట్లకు అవకాశం లేకుండా స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారయ్యేందుకు అధికారులు కృషి చేయాలన్నారని ఎలక్ట్రోరల్ రోల్ పరిశీలకులు డాక్టర్ ఎన్ యువరాజ్ పేర్కొన్నారు.…
ప్రజాశక్తి-అనకాపల్లి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ గురువారం అనకాపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ఈ…
ప్రజాశక్తి-ఒంగోలు: ఒంగోలులోని శ్రీ సత్యసాయి స్కూల్లో ఏర్పాటు చేసిన మిచౌంగ్ తుపాను పునరావాస కేంద్రంలో ఉన్న 84 కుటుంబాల వారికి, ప్రభుత్వం రిలీఫ్ విడుదల చేసింది. కుటుంబానికి…
ప్రజాశక్తి – సంతమాగులూరు తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాని వైసీపీ ఇన్చార్జి బాచిన కృష్ణ చైతన్య అన్నారు. మండలంలోని కొమ్మాలపాడు,…