జిల్లా-వార్తలు

  • Home
  • శాడిస్టు చంద్రబాబుతో యుద్ధానికి సిద్ధమా?’మేమంతా సిద్ధం’ సభలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్

జిల్లా-వార్తలు

శాడిస్టు చంద్రబాబుతో యుద్ధానికి సిద్ధమా?’మేమంతా సిద్ధం’ సభలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్

Apr 3,2024 | 23:43

శాడిస్టు చంద్రబాబుతో యుద్ధానికి సిద్ధమా?’మేమంతా సిద్ధం’ సభలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిప్రజాశక్తి – తిరుపతి బ్యూరో, పూతలపట్టు, సదుం ‘చంద్రబాబు ఎంతగా దిగజారిపోయాడంటే ప్రతి నెలా ఒకటో తేదీ…

రోబోటిక్స్‌ రంగంలో విస్తృతంగా ఉపాధి అవకాశాలు

Apr 3,2024 | 23:33

రోబోటిక్స్‌ ను పరిశీలిస్తున్న వీసి ప్రొఫెసర్‌ రాజశేఖర్‌, తదితరులు ప్రజాశక్తి – ఎఎన్‌యు : రోబోటిక్స్‌ రంగానికి ప్రాధాన్యం పెరిగిన తరుణంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రోబోటిక్స్‌…

593 కిలోల విత్తనాలు సీజ్‌

Apr 3,2024 | 23:31

విత్తన దుకాణాలలో తనిఖీలు చేస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : విత్తన దుకాణాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు రూ.1.74 లక్షల విలువైన 593 కిలోల…

ప్రహసనంగా పింఛన్ల పంపిణీ

Apr 3,2024 | 23:30

గుంటూరు జిల్లా కొల్లిపర మండల కేంద్రంలోని సచివాలయం-1 వద్ద వృద్ధుల నిరీక్షణ ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో తొలిరోజు సామాజిక పింఛన్ల…

గుంటూరు అదనపు ఐజీగా అశోక్‌ కుమార్‌

Apr 3,2024 | 23:28

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు రేంజి ఐజిగా ఏలూరు రేంజి ఐజి జీవీజీ అశోక్‌ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ…

ఓటేయలేని పరిస్థితుంటే చెప్పండి

Apr 3,2024 | 23:24

ప్రజాశక్తి – మాచర్ల : మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని, ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవటానికి ఇబ్బంది పడే…

మోడీ విధేయులు గెలిచి ఏం చేస్తారు? : సిపిఎం

Apr 3,2024 | 23:23

దుగ్గిరాల సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య ప్రజాశక్తి – దుగ్గిరాల, తాడేపల్లి : మోడీ కాళ్ల బేరానికి వెళ్లిన వాళ్లు గెలిచి ఏం…

ఓటర్లను చైతన్య పర్చేందుకు సెల్ఫీ పాయింట్‌

Apr 3,2024 | 23:21

సెల్ఫీ పాయింట్‌ను ప్రారంభిస్తున్న జెసి ప్రజాశక్తి – మాచర్ల : ఓటర్లను చైతన్యపర్చే కార్యక్రమంలో భాగంగా సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేసినట్లు పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌,…

చెప్పలేదు.. చెయ్యలేదు..

Apr 3,2024 | 23:20

చిలకలూరిపేట పట్టణం 26వ వార్డులోని సచివాలయం వద్ద చెట్లకింద, అరుగుల మీద లబ్ధిదార్ల నిరీక్షణ ప్రజాశక్తి – చిలకలూరిపేట : సమాచారం తెలపడంలో, వసతుల కల్పనలో నిర్లక్ష్యం…