జిల్లా-వార్తలు

  • Home
  • నిరంతర విద్యుత్తు సరఫరానే ధ్యేయం

జిల్లా-వార్తలు

నిరంతర విద్యుత్తు సరఫరానే ధ్యేయం

Apr 7,2024 | 21:31

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ‘నిరంతర విద్యుత్తు సరఫరా చేయడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. అధికారులు, సిబ్బందితో వారానికి రెండు దఫాలుగా సమీక్ష చేయడంతో అంతరాయానికి ముకుతాడు వేయగలుగుతున్నాం. గ్రామీణ…

అర్‌అర్‌తో ఎంపీ, ఎమ్మెల్యే మంతనాలు

Apr 7,2024 | 21:30

ప్రజాశక్తి – రాయచోటి 1952లో రాయచోటి నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి రాజకీయాల్లో పెను సంచలన మార్పులకు నాంది పలికింది. 2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఉమ్మడి…

‘కాలవ’కు ఐటి నిపుణుల ర్యాలీ

Apr 7,2024 | 21:29

ర్యాలీ నిర్వహిస్తున్న టిడిపి ఐటి ఫోరమ్‌ నాయకులు రాయదుర్గం : టిడిపి అభ్యర్ధి కాలవ శ్రీనివాసులుకు మద్దతుగా బెంగళూరు టిడిపి ఫోరమ్‌ ఆధ్వర్యంలో ఐటీ నిపుణులు ఆదివారం…

ఆ పార్టీలను ఓడించాలి

Apr 7,2024 | 21:29

సమావేశంలో మాట్లాడుతున్న తులసీదాస్‌ లౌకిక ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పడాలి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ మతోన్మాద బిజెపితో జత…

జగన్‌ ఇచ్చిన పదవి తీసుకునివేరే పార్టీకి పనిచేస్తున్నారు

Apr 7,2024 | 21:29

ప్రజాశక్తి-శృంగవరపుకోట : వైసిపిలో సిఎం జగన్‌ ఇచ్చిన పదవులను తీసుకుని వేరే పార్టీకి పనిచేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ.. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.…

పకడ్బందీగా వాహనాల తనిఖీ

Apr 7,2024 | 21:28

సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ అమిత్‌ బర్దర్‌ ప్రజాశక్తి-వజ్రకరూరు కర్ణాటక నుంచి వచ్చే ప్రతి వాహనాన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఎస్పీ అమిత్‌ దర్బర్‌ సిబ్బందికి సూచించారు. ఆదివారం…

సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధం కావాలి- జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిషోర్‌

Apr 7,2024 | 21:28

ప్రజాశక్తి – రాయచోటి జిల్లాలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సర్వం సన్నద్ధం కావాలని, ఎలాంటి పొరపాట్లు లేకుండా ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేసి, పక్కా ప్రణాళిక, టీం…

ఆరోగ్యం మనందరి బాధ్యత

Apr 7,2024 | 21:28

ప్రజాశక్తి-విజయనగరం కోట : ఆరోగ్యం మన అందరి బాధ్యతని డిఎంహెచ్‌ఒ ఎస్‌.భాస్కరరావు తెలిపారు. ఆదివారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద ప్రపంచ ఆరోగ్య…

ప్రజారోగ్యంపై ప్రభుత్వ బాధ్యత పెరగాలి

Apr 7,2024 | 21:28

ప్రపంచ ఆరోగ్య దినోత్సవంలో మాట్లాడుతున్న డాక్టర్‌ కొండయ్య ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ ప్రజారోగ్యంపై ప్రభుత్వ బాధ్యత మరింత పెరగాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రంపచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని…