జిల్లా-వార్తలు

  • Home
  • నేటి నుండి రంజాన్ ఉపవాస దీక్షలు : ప్రత్యేక ప్రార్థనలకు ముస్తాబైన మసీదులు

జిల్లా-వార్తలు

నేటి నుండి రంజాన్ ఉపవాస దీక్షలు : ప్రత్యేక ప్రార్థనలకు ముస్తాబైన మసీదులు

Mar 11,2024 | 23:59

ప్రజాశక్తి – బాపట్ల ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ పండుగ ఉపవాస దీక్షలు ఈనెల 12నుండి ప్రారంభం కానున్నాయి. అంజుమన్ ఏ ఇస్లామియా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో…

జీడికి మద్దతు ధర ప్రకటించే వరకు పోరాటం

Mar 11,2024 | 23:56

మాట్లాడుతున్న మోహనరావు ప్రజాశక్తి- పలాస జీడి పిక్కలకు 80 కేజీల బస్తాకు రూ.16 వేలు మద్దతు ధర ప్రకటించి రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు…

ఎన్నికల విధులపై సంపూర్ణ అవగాహన

Mar 11,2024 | 23:54

మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ సార్వత్రిక ఎన్నికల విధులపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా…

వంశధారలో జనసందోహంఘనంగా శ్రీముఖలింగేశ్వరుని చక్రతీర్థం

Mar 11,2024 | 23:52

చక్రతీర్థ స్నానాలకు బారులు తీరిన యాత్రికులు  శ్రీకాకుళం అర్బన్‌, జలుమూరు : మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీముఖలింగేశ్వరుని చక్రతీర్థ స్నానాలకు యాత్రికులు పోటెత్తారు. జిల్లా నుంచే కాక…

ఎన్నికల బాండ్ల వివరాలు ప్రకటించాలి

Mar 11,2024 | 23:49

శ్రీకాకుళం అర్బన్‌ : ధర్నా చేస్తున్న సిపిఎం నాయకులు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ ఎన్నికల బాండ్లు వివరాలు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించాలని సిపిఎం జిల్లా…

టిడిపిలో టిక్కెట్ల టెన్షన్‌

Mar 11,2024 | 23:47

టిడిపిలో టిక్కెట్ల టెన్షన్‌ కొనసాగుతోంది. టిడిపి, జనసేన పొత్తులో భాగంగా జిల్లాకు సంబంధించి ఇటీవల వెలువరించిన జాబితాలో టెక్కలి, ఇచ్ఛాపురం, ఆమదాలవలస నియోజకవర్గాలకు పార్టీ అధినేత చంద్రబాబు…

మత్స్యకారుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

Mar 11,2024 | 23:37

ప్రజాశక్తి – కాకినాడ జిల్లాలో కోనపాపపేట అరవిందో ఫ్యాక్టరీ, ఒఎన్‌జిసి సంస్థల పైపులైన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న మత్స్యకారుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎపి మత్స్యకారులు, మత్స్య కార్మిక…

తాగునీటి సమస్యపై నిరసన

Mar 11,2024 | 23:36

ప్రజాశక్తి-అరకులోయ రూరల్‌:మండలంలోని బొండం పంచాయతీ కొత్తవలస గ్రామంలో జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం ద్వారా నిర్మించిన వాటర్‌ ట్యాంక్‌ కనెక్షన్‌ ఇచ్చి ఇంటింటికి తాగునీరు అందించాలని సోమవారం…

కలెక్టర్‌ను కలిసిన ఎపిడబ్ల్యూజెఎఫ్‌ బృందం

Mar 11,2024 | 23:35

ప్రజాశక్తి – కాకినాడ అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎపిడబ్ల్యూజెఎఫ్‌ జిల్లా బృందం కలెక్టర్‌ డాక్టర్‌ కృతికాశుక్లాను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా…