జిల్లా-వార్తలు

  • Home
  • ఔను వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.!

జిల్లా-వార్తలు

ఔను వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.!

Feb 21,2024 | 21:38

సమావేశంలో పాల్గొన్న ఉన్నం హనుమంతరాయ చౌదరి, మాదినేని ఉమామహేశ్వర నాయుడు అనంతపురం ప్రతినిధి : ఒకే పార్టీలో ఉంటున్నా నిన్నా…మొన్నటి వరకు ఆ ఇద్దరు బద్ద శత్రువులుగా…

అంగన్వాడీల జీవోలను వెంటనే విడుదల చేయాలి

Feb 21,2024 | 21:38

యూనియన్‌ గౌరవాధ్యక్షులు వాడ గంగరాజు డిమాండ్‌ ప్రజాశక్తి- చిత్తూరు డెస్క్‌: 42 రోజులుగా పోరాటం చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ ఇచ్చిన మినిట్స్‌…

నగరపాలక సంస్థ బడ్జెట్‌ అంచనా రూ.274.93 కోట్లు

Feb 21,2024 | 21:37

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: చిత్తూరు నగరపాలక సంస్థ 2024-25 సంవత్సరం బడ్జెట్‌ అంచనాలను రూ.274.93 కోట్లతో రూపొందించినట్లు నగర మేయర్‌ ఎస్‌.అముద చెప్పారు. నగరపాలక సంస్థ కౌన్సిల్‌ బడ్జెట్‌…

డ్వాక్రా రుణాల చెల్లింపులో గోల్‌మాల్‌..

Feb 21,2024 | 21:37

తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్న మహిళాసంఘ సభ్యురాలు                       సోమందేపల్లి : డ్వాక్రా రుణాలు తీసుకొని ప్రతినెలా సక్రమంగా కంతులకు సంబందించిన డబ్బును యానిమేటర్‌కు నమ్మి ఇస్తే…

బాబు, నేను పోటీ చేస్తే ‘మీ ఓటు ఎటు’?

Feb 21,2024 | 21:36

ప్రజాశక్తి – శాంతిపురం, రామకుప్పం, పుంగనూరు ‘నిజం గెలవాలి’ నారా భువనేశ్వరి కార్యక్రమం రెండో రోజు కుప్పం, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో సాగింది. శాంతిపురంలో నిజం గెలవాలి…

ఉపాధి కష్టాలు..

Feb 21,2024 | 21:35

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ అందరికీ ఉపాధిని కల్పించేలా జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం రూపొందించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఏ ఒక్కరూ ఉపాధి లేక పస్తులుందరాదనేది ఈ పధకం…

రేషన్‌ సరుకులు భద్రం

Feb 21,2024 | 21:31

 ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం  : గోదాములలో సరుకులను తడి లేని ప్రదేశాల్లో నిల్వ చేస్తే సరుకులు పాడవకుండా భద్రంగా ఉంటాయని సివిల్‌ సప్లై సంస్థ విశాఖ జోనల్‌ మేనేజర్‌ ఎన్‌…

గిరిజనుల ధర్నా

Feb 21,2024 | 21:30

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : కురుపాం మండలం టేకరకండి వద్ద చేపడుతున్న గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాల నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ…

పివిటిజిల బలోపేతానికి కృషి

Feb 21,2024 | 21:29

ప్రజాశక్తి-సీతంపేట : ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పివిటిజిల బలోపేతానికి కృషి చేస్తున్నామని గిరిజన సహకార సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.సురేష్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం సీతంపేట జిసిసి…