జిల్లా-వార్తలు

  • Home
  • ప్రజా వ్యతిరేకులను తిరస్కరించండి’

జిల్లా-వార్తలు

ప్రజా వ్యతిరేకులను తిరస్కరించండి’

Apr 19,2024 | 23:35

ఇండియా వేదిక’ సమావేశంలో వక్తలు ప్రజాశక్తి-పెదపారుపూడి ప్రజా వ్యతిరేక విధానాలు అవంలభిస్తోన్న వారిని ఈ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించాలని పలువురు వక్తలు అన్నారు. ఇండియా వేదిక బలపరిచిన…

కెయు కార్మికులకు వేతనాలు అమలు చేయాలి : సిఐటియు

Apr 19,2024 | 23:33

ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్‌ కృష్ణా యూనివర్సిటీలో పనిచేస్తున్న డైలీ వేజ్‌ ఉద్యోగులను స్కిల్డ్‌ (డిగ్రీ, డిప్లొమో ఆపైన ) సెమిస్కిల్డ్‌ (ఇంటర్‌, ఐటిఐ) అన్‌ స్కిల్డ్‌ వర్కర్స్‌గా వర్గీకరించి…

‘ఎన్నికల విధుల్లో వికలాంగులను మినహాయించాలి’

Apr 19,2024 | 23:32

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా) ఎన్నికల విధుల నుండి వికలాంగ ఉద్యోగస్తులకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం వికలాంగుల మరియు వయోవృద్ధుల, ట్రాన్స్‌…

బడుగుల ఆశాజ్యోతి సర్దార్‌ గౌతులచ్చన్న

Apr 19,2024 | 23:32

 ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా) స్వాతంత్య్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్‌ గౌతు లచ్చన్న అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, టిడిపి జిల్లా అధ్యక్షులు కొనకళ్ల…

కృపారాణి నామినేషన్‌

Apr 19,2024 | 23:14

నామినేషన్‌ వేస్తున్న కృపారాణి ప్రజాశక్తి- టెక్కలి/రూరల్‌ టెక్కలి నియోజకవర్గం ప్రజలు తెలివైన వారిని, మేలు విత్తనాలను ఎంచుకోవడంలో ప్రజలు తెలిసని కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ కిల్లి కృపారాణి…

చీడివలసలో ప్రబలుతున్న వ్యాధులు

Apr 19,2024 | 23:12

నెయ్యిలవీధిలో అపారిశుధ్యం మధ్య కుళాయి కలుషిత నీరే కారణమన్న గ్రామస్తులు తాండవిస్తున్న అపారిశుధ్యం పట్టించుకోని అధికారులు ప్రజాశక్తి- బూర్జ మండలంలోని చీడివలసలో వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. గ్రామంలోని…

అట్టహాసంగా టిడిపి అభ్యర్థుల నామినేషన్‌

Apr 19,2024 | 22:52

 ప్రజాశక్తి-విజయనగరం కోట  : విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం నామినేషన్‌ దాఖలుచేశారు. కలెక్టరేట్‌లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎస్‌.నాగలక్ష్మికి నామినేషన్‌ పత్రాలు…

నామినేషన్ల కోలాహలం

Apr 19,2024 | 22:52

నామినేషన్‌ వేస్తున్న వైసిపి ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ రెండో రోజు 16 మంది దాఖలు ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రెండో…

పారదర్శకంగా వ్యయ పరిశీలన

Apr 19,2024 | 22:46

సమావేశంలో మాట్లాడుతున్న ఎన్నికల పరిశీలకులు ఎన్నికల పరిశీలకులు కోమల్‌జిత్‌ మీనా, శరవణ కుమార్‌ ప్రజాశక్తి – శ్రీకాకుళం ఎన్నికల వ్యయ పరిశీలనను పారదర్శకంగా చేపట్టాలని శ్రీకాకుళం పార్లమెంట్‌…