జిల్లా-వార్తలు

  • Home
  • ముఖ్యమంత్రి సభకు పటిష్టమైన బందోబస్

జిల్లా-వార్తలు

ముఖ్యమంత్రి సభకు పటిష్టమైన బందోబస్

Feb 26,2024 | 00:02

ముఖ్యమంత్రి సభకు పటిష్టమైన బందోబస్తుప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌: సోమవారం నిర్వహించనున్న సిఎం కుప్పం బహిరంగ సభకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ జాఘువా తెలిపారు.…

40 ఏళ్లుగా ఎదురుచూపులే మిగిల్చారు..

Feb 25,2024 | 23:51

విలేకర్లతో మాట్లాడుతున్న రాధాకృష్ణ, తదితరులు ప్రజాశక్తి – చిలకలూరిపేట : వరికపూడిశెల ప్రాజెక్టు కోసం వెల్దుర్తి, దుర్గి, మాచర్ల, వినుకొండ, బొల్లాపల్లి, కారంపూడి, గురజాల, యర్రగొండపాలెం, పుల్లలచెరువు…

నైతిక విలువలు పెంపొందించాలి

Feb 25,2024 | 23:50

ప్రజాశక్తి-చీమకుర్తి: విద్యార్థులలో నైతిక విలువలతో పాటు క్రమశిక్షణ పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జెవివి జిల్లా గౌరవాధ్యక్షులు డాక్టర్‌ బి జవహర్‌ పేర్కొన్నారు. స్థానిక రామ్‌నగర్‌ మండల…

100 పడకలతో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌

Feb 25,2024 | 23:49

ప్రధాని మోడీ వర్చువల్‌గా శంకస్థాపన చేసిన క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ శిలాఫలకం, పాల్గొన్న వైద్య బృందం ప్రజాశక్తి-తెనాలి : స్థానిక జిల్లా వైద్యశాలలో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌…

నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా: అన్నా

Feb 25,2024 | 23:48

ప్రజాశక్తి-పొదిలి: ఒక్కసారి గెలిపిస్తే మార్కాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని గిద్దలూరు శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు అన్నారు. ఆదివారం రాత్రి పొదిలి పట్టణంలో ఆర్యవైశ్య…

గ్రూప్‌-2 పరీక్ష ప్రశాంతం

Feb 25,2024 | 23:47

గుంటూరులో టిజెపిఎస్‌ కాలేజీలో పరీక్షా కేంద్రం వద్ద నిరీక్షిస్తున్న అభ్యర్థులు పల్నాడు జిల్లా నరసరావుపేటలో పరీక్షల తీరును పరిశీలిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌ ప్రజాశక్తి – గుంటూరు,…

యువత ఓటుతో అరాచకపాలనను అంతమొందించాలి

Feb 25,2024 | 23:46

నరసరావుపేట: నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం నాడు ఏపీ వారియర్స్‌ ఆధ్వర్యంలో మై ఫస్ట్‌ ఓటు ఫర్‌ సిబిఎన్‌ అనే కార్యక్రమాన్ని నిర్వ హించారు.ఈ కార్యక్రమానికి…

ఎన్నికలకు సంసిద్ధం కావాలి: అశోక్‌రెడ్డి

Feb 25,2024 | 23:46

ప్రజాశక్తి-గిద్దలూరు: తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు సార్వత్రిక ఎన్నికలకు సంసిద్ధం కావాలని గిద్దలూరు టీడీపి ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌ రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు…

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

Feb 25,2024 | 23:45

ప్రజాశక్తి-గుంటూరు : వచ్చేనెల 1వ తేదీ నుండి 20వ తేదీ వరకూ నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ పరీక్షలకు ఇంటర్‌ బోర్డు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ప్రాక్టికల్స్‌…