జిల్లా-వార్తలు

  • Home
  • సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారాలు, ట్రోలింగ్‌లను తీవ్రంగా పరిగణిస్తాం

జిల్లా-వార్తలు

సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారాలు, ట్రోలింగ్‌లను తీవ్రంగా పరిగణిస్తాం

Mar 21,2024 | 23:25

ప్రజాశక్తి-అనకాపల్లి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఆన్‌లైన్‌ వేధింపులు, సోషల్‌ మీడియా ట్రోలింగ్‌లు, సోషల్‌ మీడియా ద్వారా తప్పుడు వార్తల ప్రచారాలకు పాల్పడే…

ఓటు… మీ భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది

Mar 21,2024 | 23:24

పోలాకి : ర్యాలీ నిర్వహిస్తున్న సంఘాల మహిళలు ప్రజాశక్తి- పోలాకి ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా ప్రాధాన్యత ఉంది. మీ ఓటు మీ భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని ఎపిఎం జి.రాజారావు…

నాంది ఫౌండేషన్‌ బృందం పర్యటన

Mar 21,2024 | 23:23

ప్రజాశక్తి-పాడేరు: మండలంలోని గురగరువు గ్రామాన్ని నాంది ఫౌండేషన్‌ ప్రతినిధులు గురువారం సందర్శించారు. బెస్ట్‌ విలేజ్‌ బెస్ట్‌ ఫార్మర్‌ ఎంపికలో భాగంగా పరిశీలనకు ఈ నాంది ప్రతినిధి బృందం…

ఓటింగ్‌పై అవగాహన

Mar 21,2024 | 23:23

ప్రజాశక్తి-చోడవరం : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎస్‌విఈఈపి, వెలుగు డిపార్టుమెంట్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఓటింగ్‌ నమోదు, ఎన్నికల ప్రక్రియపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ…

చాకలివాని గుంట ‘మాయం’వేసవిలో మూగజీవాలకు నీరు లేక తిప్పలు

Mar 21,2024 | 23:22

చాకలివాని గుంట ‘మాయం’వేసవిలో మూగజీవాలకు నీరు లేక తిప్పలుప్రజాశక్తి – పిచ్చాటూరు పిచ్చాటూరు మండలం కీలపూడి గ్రామంలో 60 ఏళ్ల క్రితం చాకలివానిగుంటను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.…

నాలుగో రోజుకు శిబిరాలు

Mar 21,2024 | 23:22

కొత్తూరు : మొక్కలు నాటుతున్న కృష్ణారావు, సింహాద్రినాయుడు, విద్యార్థులు ప్రజాశక్తి- నరసన్నపేట స్థానిక ఎల్‌విఆర్‌ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సేవా శిబిరం నాల్గవ రోజు…

సిపిఎం అభ్యర్థులకే ఓటు

Mar 21,2024 | 23:22

xప్రజాశక్తి -అనంతగిరి:ప్రజల పక్షాన ఉంటూ సమస్యలపై పోరాడే సిపిఎం బలపరిచిన అరకు పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కిల్లో. సురేంద్ర…

మహక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యం

Mar 21,2024 | 23:21

ప్రజాశక్తి-రంపచోడవరం ఐక్య పోరాటాల ద్వారానే హక్కుల సాధన సాధ్యమని ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సబ్బరావమ్మ అన్నారు. రంపచోడవరంలో…

ఒక్కఛాన్స్‌తో రాష్ట్రం అధోగతి

Mar 21,2024 | 23:20

ఆమదాలవలస : ప్రచారం చేస్తున్న రవికుమార్‌, రామ్మోహనరావు ఆమదాలవలస : సిఎం జగన్మోహన్‌ రెడ్డికి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఒక్కఛాన్స్‌తో రాష్ట్రం అదోగతి పాలైందని టిడిపి జిల్లా…