జిల్లా-వార్తలు

  • Home
  • మాగుంట చందన ప్రచారం

జిల్లా-వార్తలు

మాగుంట చందన ప్రచారం

May 6,2024 | 23:54

ప్రజాశక్తి – పొదిలి టిడిపి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి కోడలు మాగుంట చందనారెడ్డి, మార్కాపురం ఎంఎల్‌ఎ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి సోదరి…

మళ్లీ వస్తున్నారు..!ఆ ముగ్గురూ..! రేపు మోడీ, నేడు చంద్రబాబు, పవన్‌తిరుపతిలో రోడ్డుషో, పీలేరులో బహిరంగసభ

May 6,2024 | 23:52

మళ్లీ వస్తున్నారు..!ఆ ముగ్గురూ..! రేపు మోడీ, నేడు చంద్రబాబు, పవన్‌తిరుపతిలో రోడ్డుషో, పీలేరులో బహిరంగసభప్రజాశక్తి – తిరుపతి బ్యూరో శ్రీవారి పాదాల సాక్షిగా సరిగ్గా పదేళ్ల క్రితం…

బిజెపి తొత్తులను చిత్తుగా ఓడించండి

May 6,2024 | 23:52

ప్రజాశక్తి -అచ్యుతాపురం :బిజెపిని, దాంతో అంటకాగిన టిడిపి, జనసేన, వైసిపిలను చిత్తుగా ఓడించాలని ఎలమంచిలి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి తనకాల అనంతరావు పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని…

గిట్టుబాటు ధరలేక జీడిరైతు విలవిల

May 6,2024 | 23:50

ప్రజాశక్తి – సీతంపేట : ఏజెన్సీలోని ఆదివాసీలకు అటవీ ఉత్పత్తుల్లో ఆర్థికంగా ఆదుకొనేది జీడి పంట అని చెప్పవచ్చు. సీతంపేట ఏజెన్సీలో గత రెండేళ్లుగా ప్రకృతి వైపరీత్యం…

రెండో రోజూ పోస్టల్‌ బ్యాలెట్‌

May 6,2024 | 23:49

రెండో రోజూ పోస్టల్‌ బ్యాలెట్‌ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌, చిత్తూరు అర్బన్‌, సత్యవేడు తిరుపతి జిల్లాలో సోమవారం రెండో రోజూ పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాలలో ప్రశాంతంగా…

హత్య కేసులో నిందితులకు యావజ్జీవ శిక్ష

May 6,2024 | 23:49

ప్రజాశక్తి – పర్చూరు వివాహేతర సంబంధం నేపధ్యంలో జరిగిన హత్య కేసులో నింధితలకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఒంగోలు పీడీజే కోర్టు న్యాయమూర్తి ఎ భారతి…

ఇంకెన్నాళ్లీ భారం!

May 6,2024 | 23:48

27ఏళ్లకు పైగా తిష్టవేసిన అగనంపూడి టోల్‌గేట్‌ నిబంధనలకు విరుద్ధంగా నేటికీ టోల్‌ట్యాక్స్‌ వసూళ్ లుప్రజలు, ప్రజాసంఘాల ఆందోళన పట్టని అధికారులు ఓట్ల రాజకీయానికి వాడుకుంటున్న వైసిపి, టిడిపి…

టిడిపి అభ్యర్ధుల విస్త్రృత ప్రచారం

May 6,2024 | 23:47

ప్రజాశక్తి – భట్టిప్రోలు మండల కేంద్రమైన భట్టిప్రోలు, వద్దేపల్లి గ్రామాల్లో టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్ధి నక్కా ఆనందబాబు, బాపట్ల ఎంపి అభ్యర్ధి తెన్నేటి కృష్ణ ప్రసాద్ సోమవారం…

స్పెషల్‌ పోలీస్‌ అబ్జర్వర్‌కుఘన స్వాగతం

May 6,2024 | 23:47

స్పెషల్‌ పోలీస్‌ అబ్జర్వర్‌కుఘన స్వాగతంప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా వారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రిటైర్డ్‌ డిజిపి దీపక్‌ మిశ్రాని…